Bhendi Cultivation | బెండకాయలను ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ప్రపంచ వ్యాప్తంగా పండిస్తారు. బెండను వ్యాపారపరంగా పండిస్తూ పెద్ద మొత్తంలో లాభాలను అందిపుచ్చుకునే అవకాశాలు...
Errabelli Dayakar rao | దేశంలోనే అత్యంత ప్రజాదరణ, అత్యధిక సభ్వత్వాలు కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భవిష్యత్తు, ప్రజల అభిమానం లేని ప్రతిపక్షలతో ఒరిగేదేమీ లేదన్నారు.
న్యూఢిల్లీ : పంజాబ్లో తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న విషయం తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్, మొహాలీల�
కరోనా వల్ల ప్రస్తుతం చాలా వరకు పనులన్నీ ఇంటి నుంచే చేస్తున్నారు. ముఖ్యంగా టీచింగ్ కోసం ఆన్లైన్ క్లాసులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలా ఇంటి నుంచి క్లాసులు చెప్పేటప్పుడు పెంపుడు జంతువులు చేసే అల్లరి అం�
గంగా జమున తెహజీబ్ సంస్కృతి కి ప్రతీకగా నిలిచిన తెలంగాణ సంస్కృతి దేశమంతా వ్యాపించాలని కోరుకున్న మహాత్మాగాంధీ సందేశాన్ని ఈతరం దగ్గరకు తీసుకపోయేందుకు ఏర్పాటు చేసిన వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన విజయవంతమయ్
హైదరాబాద్ : మునుగోడు ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి మీటరు పెడుతరని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో హోం మంత్రి అమిత్, ఆ పార్టీ నేతల చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్
రంగారెడ్డి: వచ్చే గురువారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం కానుంది. అనంతరం ఇక్కడ బహిరంగ సభ కూడా జరగనుంది. దీని కోసం చేస్తున్న ఏర్పాట్లను విద్యా శాఖ మం�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సభా స్థలం కోసం
హైదరాబాద్ : పామాయిల్ సాగులో వరంగల్ జిల్లా రైతులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలువాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి తన వ్యవసాయ క్షేత్రంలో పది ఎకరాల్లో 570
‘ఇక్కడకు ఎవరొచ్చినా పర్లేదు కానీ.. అతను మాత్రం రాకూడదు’ అంటూ సాగిన ‘గాడ్ఫాదర్’ టీజర్ మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తున్న ‘గాడ్ఫాదర్’ చిత్ర టీజర్ను మ�