ఎవరికైనా కడుపు నొప్పి వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడతారు. కొందరు తమకు తెలిసిన మందు వేసుకుంటారు. ఆ యువతి అలాగే చేశానని అనుకుంది. కానీ మందు తాగేసిన తర్వాతే ఆమెకు తెలిసింది. తను తాగింది కడుపు నొప్పి మంద�
రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో...
హైదరాబాద్ : రూ.వేలకోట్ల ఎమ్మెల్యేని కొన్నట్టుగా.. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని ఐటీశాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. అయితే, మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ బట్టేబాజ్ �
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో జింబాబ్వే బ్యాటర్లు పోరాడుతున్నారు. శుభ్మన్ గిల్ (130), ఇషాన్ కిషన్ (50) రాణించడంతో భారత జట్టు 290 పరుగుల టార్గెట్ నిలిపింది. లక్ష్య ఛేదనలో దీపక్ చాహర్ ఆరంభంలోనే జింబాబ్వేను దె�
జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత పేసర్ దీపక్ చాహర్ ఆరంభంలోనే సత్తా చాటాడు. అతని బౌలింగ్లో జింబాబ్వే ఓపెనర్ ఇన్నొసెంట్ కాయా (6) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. యార్కర్ లెంగ్త్లో ఆఫ్స్టంప్ మీదకు వేసిన
హైదరాబాద్ : 2022 సంవత్సరానికి గాను శేఖర్ స్మారక అవార్డును హిందూ కార్టూనిస్ట్ సురేంద్ర అందుకున్నారు. సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జరిగిన కార్యక్రమంలో సురేంద్రకు అవార్డు, ప్రశంసాపత్రం, రూ.10వేల నగదును బహూకర�
World plant milk day | జంతు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రపంచ మొక్కల ఆధారిత పాల దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 22 న జరుపుకుంటున్నాం. గేదె పాలకు ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారిత పాలను వినియోగించేలా ప్రజల్ని
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలతో మదుపరులు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సూచీలు కుప్పకూలాయి. సోమవారం ట్రేడింగ్లో సెన్సె�
జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. భారీ స్కోరు చేసింది. శిఖర్ ధావన్ (40), కేఎల్ రాహుల్ (30) జట్టుకు నెమ్మదైన ఆరంభం అందించారు. అయితే తమకు దక్కిన ఆరంభాలను భారీ ఇన్నింగ్స్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో సహా అనేక సమస్యలపై కేంద్రాన్ని నిలదీసిన ఆయన.. ఈ దేశం ఎలా పుర
జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శిఖర్ ధవన్ (40), కేఎల్ రాహుల్ (30) శుభారంభం అందించారు. అయితే రాహుల్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడకు