Minister Jagadish reddy | బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాష్ట్రంలో అలజడులు జరుగుతున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. వైషమ్యాలు రెచ్చగొట్టి కులాల మధ్య
Sri Lanka | పొరుగు దేశంలో శ్రీలంక విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలను చేస్తున్నది. ఇందులో భాగంగా శ్రీలంక ప్రభుత్వం చాక్లెట్లు, పెర్ఫ్
Thotakura cultivation | ఆకుజాతికి చెందిన కూరల్లో తోటకూర ఎంతో ప్రసిద్ధి చెందినది. సంవత్సరం మొత్తం కూడా ఈ పంటను సాగు చేసుకునే వీలుంది. తోటకూర సాగులో సరైన యాజమాన్యం పద్ధతులు పాటించడం ద్వారా ఎకరాకు...
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను బుధవారం ఉదయం విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా అందుబాటులోకి...
పాట్నా : బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా.. జేడీయూ చీఫ్ నితీశ్కుమార్ బీజేపీతో తెగతెంపులు చే
బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లా టీడీపీలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో టీడీపీ చెందిన ఇద్దరు నేతలు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద వార్త తెలియగానే పార్టీ
Rabri Devi | సీబీఐ దాడులు తమ పార్టీని భయపెట్టలేవని బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi) అన్నారు. నితీశ్ కుమార్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
హైదరాబాద్ : ప్రశాంత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. �
Sridhar Abbagouni | సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని అన్నారు. బీజేపీకి కేసీఆర్ భయం
హైదరాబాద్ : గండి రామన్న దత్తసాయి క్షేత్రం నుంచి కదిలి పాపహరేశ్వర్ దేవాలయం వరకు బుధవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాదయాత్ర చేపట్టారు. మొదట దత్తసాయిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశ�
White Python | కర్నాటకలో అరుదైన తెల్ల కొండ చిలువ ప్రత్యక్షమైంది. కార్వాన్ జిల్లా మిర్జాన్లోని రాంనగర్లో నివాసమంటున్న సుబ్రహ్మణ్య నాయక్ అనే వ్యక్తి ఇంట్లో కొండ చిలువ కనిపించింది. సాధారణ కొండచిలువల కన్నా భిన�
Talasani Srinivas yadav | ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఏర్పాడిన తర్వాత సర్కారు దవాఖానలను
Pulasa Fish | యానాం మార్కెట్లో పులస చేప రికార్డ్ ధర పలికింది. స్థానికంగా నిర్వహించిన చేపల వేలపాటలో రెండు కిలోల బరువున్న పులస చేపను నాటి పార్వతి అనే మహిళ దాన్ని భైరవపాలెంకు చెందిన వ్యక్తికి రూ.19 వేలకు విక్రయించిం�