Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi) పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని నంగ్లాయ్లో ఉన్న పీవీసీ వ్యర్ధాలు నిల్వ ఉంచే ప్రాంతంలో శుక్రవారం రాత్రి 11.50 గంటల సమయంలో
Sidhu Moose Wala | పంజాబీ ర్యాప్ సింగర్ సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala) పాడిన పాటలు శ్రోతలను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. అతడు మనమధ్య లేనప్పటికీ ఆయ గాత్రం మాత్రం ఎక్కడోచోట వినిపిస్తూనే
TS ICET | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీఎస్ ఐసెట్-2022 (TS ICET) పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్లోని
గత నెల భారీ వర్షాలతో పాక్షికంగా దెబ్బతిన్న కడెం ప్రాజెక్టును శుక్రవారం రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ పరిశీలించారు. ప్రాజెక్టుకు జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకొన్నారు.
జనా భా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ర్టాలు పాటించిన క్రమశిక్షణ.. వాటికి రాజకీయంగా శిక్షగా మారనున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ నిర్వాకంతో ఉత్తరాది రాష్ర్టాల ఆధిపత్యం మరింత పెరిగే ప్రమాదం పొం
ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. ఈ కేసుల విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ 2019 నవంబర్లో సీబీఐ కోర్టు జారీచేసిన ఉత్తర్వుల�
82% క్వాలిఫై అయినది వారే.. ఫలితాలను విడుదల చేసిన ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అభిషేక మహంతికి ఫస్ట్ ర్యాంకు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ఎడ్సెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈ ఏడాది ఎడ్సెట్ల�
ఆంధ్రా సూపర్ఫాస్ట్ రైలుకు హాల్టింగ్ పట్టించుకోని బీజేపీ ఎంపీలు, నేతలు దక్షిణ మధ్య రైల్వే తీరుపై విమర్శలు పెద్దపల్లి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు పెద్దపల్�
కోమటిరెడ్డి బ్రదర్స్ తీరే అంత అప్పట్లో వైఎస్కు వంతపాడిండ్రు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ నాంపల్లి, ఆగస్టు 26 : రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, నమ్మి ఓట్లేసిన మునుగోడు ప్రజ
అవమాన భారం తట్టుకోలేక ఉపాధ్యాయుడి బలవన్మరణం తాంసి, ఆగస్టు 26: పాఠశాలలో అందరి ముందు ఓ విద్యార్థి తండ్రి తనపై చేయి చేసుకొన్నాడన్న అవమాన భారంతో ఓ ఉపాధ్యాయుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆదిలాబాద్ జిల్�