నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం కానుంది. నీటి విడుదల ఉత్తర్వుల కోసం త్రిసభ్య కమిటీ భేటీ అవుతుంది. దీని కోసం హైదరాబాద్ జలసౌధలో రెండు కమిటీలు సమావేశం అవుతాయి. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల వి
మేషం ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది.
పల్లెల్లో పకడ్బందీగా నిషేధం అతిక్రమించిన వారికి జరిమానా ప్లాస్టిక్ నివారణకు ఏజెన్సీల నియామకం పంచాయతీలు ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళికలు ప్లాస్టిక్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ప్లాస్ట�
ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో పర్యావరణానికి నష్టం కలర్స్ వినియోగంతో నీటి కాలుష్యం అనేక చర్మ వ్యాధులకు మూలం ఈసారి మట్టి ప్రతిమలే ప్రతిష్ఠించేలా ఏర్పాట్లు వినాయక చవితి సమీపిస్తోంది. ఊరూవాడా గణనాథుల సందడి క
ఖమ్మం రూరల్, ఆగస్టు 22: కస్తూర్బా గాంధీ పాఠశాల, కళాశాలలో సోమవారం స్వత్రంత్ర వజ్రోత్సావ ముగింపు కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థినులు స్వాతంత్య్ర పోరాట నాయకుల వేషాధారాణాతో నాటికలు, నృత్యాలు చేశారు. త్రివర�
కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 22 : భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు సోమవారం ఘనంగా జరిగింది. తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి
అంబరాన్నంటిన సంబురాలు ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన కలెక్టర్లు గౌతమ్, అనుదీప్, ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో తరలివెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారులు భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ)/మామి�
విష సంస్కృతిని చూస్తూ ఊరుకుంటే ఎంతో ప్రమాదం వనరులున్నా.. దేశ పురోగతి ఏది? గాంధీపై అల్పుల నీచ వ్యాఖ్యలు స్వతంత్ర భారత వజ్రోత్సవాలతోఇంటింటా జాతీయ స్ఫూర్తి సామూహిక జాతీయ గీతాలాపనతెలంగాణకే గర్వకారణం ముగిం�
ములకలపల్లి, ఆగస్టు 22: స్వాతంత్య్ర ఉద్యమంలో అమరులైన సమరయోధులను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని జడ్పీటీసీ సున్నం నాగమణి అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలో భాగంగా ములక�
కూసుమంచి/ఎర్రుపాలెం/మధిర రూరల్/ వైరా రూరల్/కారేపల్లి/ సత్తుపల్లి రూరల్/ రఘునాథపాలెం, ఆగస్టు 22: రఘునాథపాలెం మండలంలోని కోయచలక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థి జునైద్, సత్తుపల్లి
హైదరాబాద్/డిండి, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రైతు, తెలంగాణ ఉద్యమకారుడు మందపాటి రవీందర్రెడ్డి 15 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు, నార్లతో జాతీయ చిహ్నం, సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్�