హైదరాబాద్ : నిజామాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. స్థానిక కపిల హోటల్లో కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. మృతులను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా �
హైదారాబాద్: ఈ వారాంతంలో హైదారాబాద్ దగ్గరలోని హార్ట్ఫుల్నెస్ ప్రధానకేంద్రమైన పచ్చని కాన్హా శాంతి వనంలో హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ [HET], ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ [AICTE] భాగస్వా�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన�
Bachupally | బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాచుపల్లిలో ఉన్న ఓ కెమికల్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం విస్తరించడంతో భారీగా మంటలు
Indrakaran reddy | స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణకు
అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటికీ అత్యుత్తమంగా చెప్పుకునేది చంద్రుడిపై మానవులు అడుగు పెట్టడం గురించే. అమెరిక అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ మిషన్ను విజయవంతంగా ముగించిన తర్వాత.. చాలా దేశాలు మానవులను చంద్ర�
షిమ్లా : హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలకు మండి, చంబా, కాంగ్రా జిల్లాల్లో 20 మంది మృత్యువాతపడగా.. మరో ఆరుగురు గల్లంతయ్యారు. మండిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది, చంబాల
హైదరాబాద్ : మునుగోడు ఆత్మగౌరవ సభను అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక బహిరంగ లేఖ విడుదల చేసింది. లేఖలో బీజేపీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉన్నదా? అని ప
అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్స్ టోర్నీలో భారత రెజ్లర్ అంతిమ్ అద్భుతంగా రాణించింది. వరుస విజయాలతో 53 కేజీల కేటగిరీలో ఫైనల్కు దూసుకొచ్చిన ఈ యువ రెజ్లర్.. బల్గేరియాలోని సోఫియా వేదికగా జరిగిన తుది పోరులో కజకస�
దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఆసియా కప్పై క్రీడాభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇలాంటి సమయంలో పాక్ క్రికెట్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే.. పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ ఈ ఆసి�
మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయం అని టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ప్రెసిడెంట్ గుర్రాల నాగరాజు అన్నారు. మునుగోడులో ఈరోజు జరిగిన ప్రజాదీవెన సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పరిపాలనలో జ�
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆరాటపడుతున్న భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21, 28, 22,29 తే�
కుక్కపిల్లలను పెంచుకునే కుటుంబాలు వాటిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. కానీ కొందరు మాత్రం సరిగా పట్టించుకోకుండా, ఆహారం పెట్టకుండా ఆ మూగజీవాలకు నరకం చూపిస్తుంటారు. అలా చేస్తున్న ఒక వ్యక్తికి పోలీసులు క�
కొడకండ్ల : ఆ నాటి మహనీయుల పోరాటం, తాగ్యాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని.. ఆ స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజెప్పేందుకే ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
Antibiotics | వైద్యుల్ని సంప్రదించకుండానే పెద్దలే కాకుండా చిన్నారులకు కూడా యాంటీబయోటిక్స్ ఇస్లున్నారు. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా చిన్నవయసులోనే ఆరోగ్య సమస్యలను...