వనపిర్త : తిరులమయ్య గుట్ట వనపర్తికే తలమానికమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శ్రావణమాసం సందర్భంగా తిరుమలయ్యగుట్టను మంత్రి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా తిరుమలేశుడిని దర్శించుకొని, ప్ర�
పాట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు ప్రమాణం చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రస్తుతం తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జేడీ మంత్రులకు ఆరు మార్గదర్శకా
అధ్యయన యాత్రకు వెళ్లిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మనాలిలో చిక్కుకుపోయారు. మనాలి నుంచి చండీగఢ్ వెళ్లే మార్గంలో లారీపై బండరాళ్లు పడటంతో లారీ బోల్తా పడింది. దాంతో ఈ మార్గంలో...
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 37, 38 స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం...
బెంగళూరు : కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను చంపుతామని బెదిరించిన కేసులో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కొడగు జిల్లాకు చెందిన వారు కాగా.. కుశాల్నగర్లో తొమ్మిదిని, మడికేర�
జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు రాణించారు. పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ సత్తాచాటారు. దీంతో జింబాబ్వే టాపార్డర్ విలవిల్లాడింది. ఈ క్రమంలోనే 16 ఓవర్లు ముగిసే సరికి జింబ
స్థానిక చక్కెర కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు పోలీసులు హామీ ఇవ
మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ఇంఛార్జీగా ఉన్న మేకతోటి సుచరితపై తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆగ్రహంతో ఊగిపోయారు. నియోజకవర్గం అదనపు ఇంఛార్జీగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ను నియమించడం...
Marigold cultivation | బంతి పూలు అన్ని ప్రాంతాల్లో, అన్ని కాలాల్లో సాగు చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన రంగులు, సైజు, ఆకారాలతో పాటు ఎక్కువ కాలం నిలువ ఉండే స్వభావం ఉన్నందువల్ల వ్యాపార పరంగా మంచి గిరాకీ...
Minister Harish rao | రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రతి పేదోడికి ఇళ్లు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా
High blood pressure | సాధారణంగా ప్రవహించే వేగానికి విరుద్ధంగా రక్తం ప్రవహిస్తుండటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధ రక్తనాళాల్లో ఇబ్బంద
Talasani Srinivas yadav | మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్దఎత్తున తరలి వెళ్తున్నారు. నగరం నుంచి మునుగోడుకు వెళ్తున్న భారీ కాన్వాయ్కి నెక్లెస్ రోడ్ మంత్రి తలసాని
CJI NV Ramana | న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ వ్యవస్థను పరిష్ట పరిచే కార్యక్రమాల్లో