Sriram sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కానసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 59,240 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి 49,980 క్యూసెక్కుల
భారత్లో అభివృద్ధి చేసిన ఆన్లైన్ పేమెంట్ విధానం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) మరో అడుగు ముందుకేసింది. ఈ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తయారు చేసింది. దీని సబ్సిడరీ
మంచి ఆకలి మీద కూర్చున్నప్పుడు ఆహారంలో పురుగులు వస్తే ఎలా ఉంటుంది? రాణి అనే మహిళకు అలాంటి అనుభవమే ఎదురైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఆమె నివశిస్తోంది. ఇక్కడ బాగా పాపులర్ అయిన వెజిటేరియన్ రెస్టారెంట్ ‘నమ�
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ను జీ20 సమావేశాలకు అనుమతించకూడదని యూకే ప్రధాన మంత్రి రేసులో ఉన్న రిషి సునాక్ డిమాండ్ చేశాడు. ఉక్రెయిన్పై పుతిన్ అక్రమంగా చేస్తున్న యుద్ధ�
బాగ్ అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆమె ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర�
విద్యుత్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలోనిదని అయితే విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే �
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు జరిగే సమయంలో ఇరు జట్లకు సంబంధించిన జాతీయ గీతాలను ముందుగా ఆలపిస్తారన్న సంగతి తెలిసిందే. ఇలాగే జింబాబ్వే, భారత్ మధ్య హరారే వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో కూడా జాతీయ గీతాలా�
వనపర్తి జిల్లా ఖాన్ చెరువు వరకు కొత్తకాలువ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీని కోసం రూ.18.66 కోట్లకు పరిపాలనా అనుమతులతో జీఓ 254 విడుదల చేసింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్యాకేజి 29 కింద సవాయిగూడెం, క�
తల్లీబిడ్డల క్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని మాతా
ఆగస్టు 19: బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ మహానగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక�