హైదరాబాద్ : స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న చేపట్టిన ప్రత్యేక హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి అల్లో ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఎంపీల�
జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్ను భారత జట్టు కైవసం చేసుకుంది. రెండో వన్డేలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వేను 161 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలోనే భా�
వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, కొడాలి నానిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ 420 అనే పార్టీలో 840 లని విరుచుకుపడ్డారు. ఎన్నో భూ కబ్జాలు చేసిన వైసీపీ నేతలు..
వరంగల్: మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల
Praja Deevena Sabha | తెలంగాణ గడ్డపై బీజేపీ అడుగుపెడితే విశానమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తాము సైతం కేసీఆర్తో కలిస�
జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటింగ్ తడబడింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి టీమిండియా తరఫున బ్యాటింగ్ చేయడానికి వచ్చిన కేఎల్ రాహుల్ (1) తీవ్రంగా నిరాశపరిచాడు. ధవన్కు జోడీగా వచ్చి�
CM KCR | మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని, మన జీవితాల ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక అని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట�
ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఆగదని కేసీఆర్ తెల్చిచెప్పారు. మునుగోడు ప్రజాదీవెన సభలో బీజేపీపై మండిపడిన ఆయన.. ‘‘తెలంగాణ రైతుల అప్పులన్నీ తీరిపోయి.. ఆయన డబ్బులు ఆయనకు వచ్చే వరకు రైతు బంధు ఆగదు. వ్యవసాయం స్థ�
నెల్లూరు జిల్లాలో శ్రీవేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైభవోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం ఉదయం నిర్వహించిన పుష్పయాగం సప్తవర్ణ శోభితంగా నిలిచింది. ఈ వేడుకకు వేల సంఖ్యలో...
మునుగోడులో ఇప్పుడు ఉపఎన్నిక రావలసిన అవసరం ఏముంది? మరో ఏడాది ఆగితే ఎన్నికలు జరిగేవి కదా? దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలదీశారు. మునుగోడులో ప్రజాదీవెన సభ సందర్భంగా కేసీఆర్ ఈ
రామగిరి బంగారు గనుల కోసం త్వరలో టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ నెలాఖరుకల్లా టెండర్లు ఖరారయ్యే అవకాశాలున్నాయి. మొత్తం 10 బ్లాక్ల బంగారు గనుల కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తున్నది. ఈ గనుల్లో బంగా�
CM KCR Praja Deevena Sabha | ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం ఓటని, దాని ద్వార నిర్మాణమయ్యే శక్తి అని, మనకు ఉపయోగపడుతదా? పడదా? ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు ప్రజాదీవెన సభలో కేసీఆర్ పాల
హరారే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో జింబాబ్వే జట్టు ఆలౌట్ అయింది. ఆరంభంలో పేసర్లు రాణించడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును సికందర్ రజా (16), షాన్ విలియమ్స్ (42) ఇద్దరూ కాసేపు ఆదుకున్నారు. విలియమ్�
హైదరాబాద్ : ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గులాబీ జెండా ఎగుర వేశారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా భారీ కాన్వాయ్తో సీఎం కేసీఆర్ మునుగోడుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున గు�