ఇప్పటికే విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో (First Day First Show) టీజర్కు మంచి స్పందన వస్తోంది. కాగా మేకర్స్ ఇవాళ ఫస్ట్ డే ఫస్ట్ షో ట్రైలర్ ను లాంఛ్ చేశారు.
ఏలూరు : జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున అక్రమ మద్యంను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ దాదాపు రూ.1.29 కోట్లు ఉండనున్నది. ఏలూరు హైవే సమీపంలోని ఏలూరు ఆశ్రమ దవాఖాన వద్ద గల మైదానంలో బాటిళ్లను జేసీబీతో నుజ్జున
ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశంపై రష్యా దాడి చేయడంతో ఉక్రెయిన్ మళ్లీ పుట్టిందని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అన్నారు. సోవియట్ యూనియన్ నుంచి స్వతంత్రం పొంది 31 ఏళ్లు నిండిన సందర్భంగా ఆ దేశంలో స్వతంత్�
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంటే కొన్ని మతతత్వ శక్తులు మత ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నార�
ఫామ్లో లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దాదాపు నెలరోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ ఆసియా కప్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ క్రమంలో క్రీడాభిమానుల ఫోకస్ అంతా
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సలహాదారుగా జ్వాలాపురం శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. ఈ సందర్భంగా ఏపీ సర్కార్పై కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా...
మెదక్ : కులం, మతమేదైనా పేదలందరూ తమ ఆత్మబంధువులేనని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ పట్టణంలో 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డి,
పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఇండియన్ 2 షూటింగ్ ఫైనల్గా రీస్టార్ట్ అయింది. కమల్ హాసన్ అండ్ టీం అదిరిపోయే లుక్తో కొత్త అప్డేట్ ఇచ్చింది.
మాస్ డైరెక్టర్ సిరుతై శివ (Siruthai Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 42 (Suriya 42) సినిమా రీసెంట్గా చెన్నైలో గ్రాండ్గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు చెన్నైలో మొదలైంది.
తనను పూర్తిగా కంట్రోల్ చేయడానికి భార్య చేతబడి చేయిస్తోందని ఒక వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. తనను ఇల్లరికం రావాలని అత్తమామలు అడిగారని, దానికి నిరాకరించడంతో వాళ్లంత�
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చీమకుర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. మొగిలిగుండాల ప్రాజ
హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల స్ఫూర్తిదాత ప్రధాన బాబు బిందేశ్వరి ప్రసాద్ మండల్ అని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ఆగస్టు 25న బీపీ మండల్ జయంతి సందర్భంగా.. ఆయన సేవలను స్మరించుకున్నారు. బిహార్లో యాదవ వ�
టీ20 క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న జట్లలో భారత్ ఒకటి. ఆరంభం నుంచే బంతిని బాదేందుకు టీమిండియా బ్యాటర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎగ్రెసివ్ ఆటతీరు ఇప్పటి వరకు సత్ఫలితాలనే ఇచ్చింది. అయ