నేషనల్ ఛాంపియన్షిప్స్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో తలపడేందుకు వచ్చిన కిక్బాక్సర్.. రింగ్లోనే కుప్పకూలాడు. ఈ ఘటన చెన్నైలో వెలుగు చూసింది. యోరా టాడే అనే 22 ఏళ్ల కిక్బాక్సర్.. ఇక్కడ జరుగుతున్న నేషనల్ ఛ�
మంత్ర తంత్రాలపై మూఢనమ్మకంతో 18 నెలల పసికందు పీక పిసికి చంపేసిందో మహిళ. ఈ ఘటన యూపీలోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది. సరోజ్ దేవి (32) అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రమేష్ కుమార్ �
మోకాలి గాయంతో ఆసియా కప్ నుంచి వైదొలగిన పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీని భారత స్టార్ ఆటగాళ్లు పరామర్శించారు. టోర్నీ నుంచి దూరమైనప్పటికీ.. జట్టుతో కలిసి యూఏఈ చేరుకున్న షహీన్ను భారత ఆటగాళ్లు పలకరి
పంజా వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej), కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga).
కాగా మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. సెలబ్రేషన్ మూడ�
ఇటీవల కరోనా నుంచి కోలుకుందా మహిళ. కానీ ఆమె ఆరోగ్యం మాత్రం ఏమాత్రం కుదుటపడలేదు. కరోనా పంజా నుంచి తప్పించుకున్నానని సంతోషించేలోపే బ్లాక్ ఫంగస్ దాడి చేసింది. దీంతో శరీరంలో కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. ముక�
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రాజెక్టు దసరా (Dasara) నుంచి అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. సింగరేణి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్ట్ చేస
Niranjan reddy | దేశంలో పంటల ఉత్పాదకత పెంచేందుకు ఆధునిక వంగడాలు, రసాయనిక ఎరువుల వాడకం మొదలైందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆహార అవసరాలను తీర్చేందుకు నూతన
Chada Venkat reddy | భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత దేశంలో ప్రధాని మోదీ.. కులచిచ్చు, మతచిచ్చు పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి (Chada Venkat reddy)