రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ‘హైటెక్' హంగులు సంతరించుకోనున్నాయి. ఏదైనా రోగం వస్తే చికిత్స అందించేందుకే పరిమితమైన పీహెచ్సీలు ఇకపై వ్యాధుల నివారణ, నియంత్రణ, ప్రజలకు ఆరోగ్య అవగాహన, సమాచార సేకర�
ఏ తెలంగాణ కావాలి మనకు: కేసీఆర్ మతపిచ్చికి లొంగితే మళ్లీ పాత తెలంగాణే.. మోసపోతే గోసే.. బతుకులు ఆగమైతయి జాగ్రత్త స్వార్థ, నీచ, మత పిచ్చిగాళ్లను తరిమి కొట్టాలె.. ఆకుపచ్చ తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలె మౌనంగ�
13 చోట్ల బీసీ డిగ్రీ కాలేజీల ఏర్పాటు 11,520 మంది విద్యార్థులకు మేలు .. 310కి చేరనున్న గురుకుల పాఠశాలలు ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి గంగుల ధన్యవాదాలు.. బీసీ సంఘాల హర్షం హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర
వన్టైమ్ బెనిఫిట్ కింద వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వవచ్చు ఐఏఎస్లు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులను ఒకేగాటన కట్టొద్దు చిన్న వేతన జీవులు జర్నలిస్టులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు సీఎం కేసీఆర్ కృషిక�
వైద్య రంగంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొంటున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపా రు.
పరిశోధనలే లక్ష్యంగా విద్య కొనసాగాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. అందరి మనుగడకు పరిశోధనలు చాలా అవసరమని తెలిపారు. పరిశోధనలతోనే కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయన్నారు. హైదర
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూ సేకరణ చేయటానికి మరో నాలుగు క్యాపిటల్ ‘ఏ’ గెజిట్లను కేంద్ర రోడ్డు రవాణా శాఖ విడుదల చేసింది. సంగారెడ్డి ఆర్డీవో పరిధిలో 195 హెక్టార్లు, భువనగిరి ఆర్డీవో పరిధిలో 199 హెక్�
మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం కర్వెన గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో
సాగు, తాగు నీరందించడానికి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో నిర్మిస్తున్న కిష్టరాంపల్లి ప్రాజెక్టులో భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉ�
‘ఈడీ, సీబీఐకి బెదరం. తెలంగాణ సీఎం కేసీఆర్ జోలికొస్తే ఊరుకోం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లో మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజ�
కుటుంబ తగాదాల కారణంగా భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకొన్న ఓ భార్య.. అతడిని మంచానికి కట్టేసి పరారైంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కొర్విపాడులో చోటుచేసుకొన్నది. ఎస్సై సంతోష్ తెలిపిన వ
పల్లెనిద్ర కార్యక్రమం ఓ చారిత్రాత్మకమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం ఆముదంబండా తండాలో పల్లెనిద్ర చేశారు. గురువారం ఉదయం ఆయన ఆమ