Talasani Srinivas yadav | ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఏర్పాడిన తర్వాత సర్కారు దవాఖానలను
Pulasa Fish | యానాం మార్కెట్లో పులస చేప రికార్డ్ ధర పలికింది. స్థానికంగా నిర్వహించిన చేపల వేలపాటలో రెండు కిలోల బరువున్న పులస చేపను నాటి పార్వతి అనే మహిళ దాన్ని భైరవపాలెంకు చెందిన వ్యక్తికి రూ.19 వేలకు విక్రయించిం�
Suniel Shetty | టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెండ్లిపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ ప్రేమ వ్యవహారానికి త్వరలోనే ఫుల్స్టాప్ పడనుందని చెప్పారు. సునీల్ శెట్టి కుమార్�
రాంచీ : జార్ఖండ్ అక్రమ మైనింగ్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు ప్రాంతాల్లో మరోసారి దాడులు నిర్వహించింది. రాజకీయ నేతలకు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తికి చెందిన బిహార్�
Pinaka Roket | పినాక రాకెట్ను బుధవారం డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. దేశ రక్షణలో కొత్త ఆయుధాల తయారీలో నిమగ్నమైన డీఆర్డీవో పినాక రాకెట్ పరిధిని పెంచింది. ఈ మేరకు రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ల�
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 8 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు కొత్తగా మరో 10,649 మందికి కరోనా నిర్ధారణ అయింది.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోనున్నది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యపీఠంపై కూర్చోబెట్టనున్నది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహు�
Earthquake | జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జమ్ములోని కత్రా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి భూమి కంపించింది. దీనితీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదయిందని
Amitabh Bachchan | బాలీవుడ్ సీనియర్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరోసారి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన దవాఖానలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
TTD | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లు నేడు విడుదల కానున్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)
DOST | డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్ ) రెండో విడత సీట్లను ఈ నెల 27న కేటాయించనున్నారు. మొదటి విడతగా ఇప్పటివరకు 86,185 మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు
ఎకరం విస్తీర్ణంలో ఏడాదికి రూ.2 లక్షల ఆదాయం జిల్లాలో వందకు పైగానే చేపల చెరువులు ఉపాధి హామీలో తవ్వుకుంటున్న రైతులు ఎల్లారెడ్డి, ఆగస్టు 23: సాగు నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మార్పువైపు అడుగులు వేస్�
దేవరకొండ, ఆగస్టు 23 : ఈజిప్టు దేశంలోని తైకో నగరంలో సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు జరుగనున్న అంతర్జాతీయ వీల్చైర్ హ్యాండ్బాల్ పోటీలకు చందంపేట మండలంలోని మూడుదండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని ధర్మాతండాకు చెందిన ర�
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్లో అశాంతికి ఆజ్యం పోశాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి నగరంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై అలజడి, ఆందోళనలు చెలరేగటంతో మంగళవారం పోలీసులు కేసు నమోదు