బాండ్ల విక్రయాలకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖజానాకు మరో రూ.1000 కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయాల ద్వారా రూ.1000 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి�
పర్యాటక మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడి యునెస్కో క్యాంపెయిన్ బ్రోచర్ ఆవిష్కరణ హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం పునరుద్ధరణకు నోచుకోనున్నది. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రభుత్వం నుంచి రూ. 48 లక్షల సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించగా, �
వరికి ‘తాటాకు’ చీడ దాపురించింది. ఇటీవల కురిసిన వర్షాలతో పుట్టుకొచ్చిన ఈ తెగులు క్రమంగా విస్తరిస్తున్నది. దీని ప్రభావంతో పైరు ఎండిపోయి, పంట నష్టపోయే ప్రమాదం పొంచి ఉండగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం అప్
సింగరేణి అభివృద్ధి కొత్తగా ఉద్యోగంలో చేరే యువతీ, యువకులపైనే ఆధారపడి ఉన్నదని మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం 26 మందికి కారుణ్య నియామక పత్రాలను అం
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా స్వరాష్ర్టాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఎనిమిదేండ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. నీళ్లు, నిధుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది. తెలంగాణ ఏర్పాటు �
ఆర్టీసీ బస్టాండ్ల వద్ద మాటు వేస్తారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తారు. ఆ మహిళలు ఎక్కిన బస్లోనే ఎక్కుతారు. మాటలు కలిపి చాకచక్యంగా బ్యాగులు, మెడల్లోంచి బంగారు నగలు మాయం చేస్తారు. పని పూర్తికాగానే
‘పల్లె ప్రగతి’ని వంద శాతం సద్వనియోగం చేసుకున్న ముక్రా (కే) గ్రామానికి జాతీయస్థాయి అవార్డు లభించింది. పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో రెండ్రోజులుగా సాగిన జాతీయ స్థాయి వర్క్షాప్ మంగళవారంతో ముగిసింది. �
ధరలు పెంచుడు.. పన్నుల రూపంలో దోచుక తినుడు తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏదీ చేతకాదని, మోడీ పాలనలో ఈ ఎనిమిదేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ధర్మారం మండలం కొత్తూరు
ఆమె ఆత్మ విశ్వాసం ముందు శిఖరమే చిన్నబోయింది. ఏదేమైనా సరే సాధించాలన్న పట్టుదలే అత్యంత క్లిష్టతరమైన పర్వతాలను క్కిస్తున్నది. స్వంతంత్ర భారత వజ్రోత్సవాల (పంద్రాగస్టున) సందర్భంగా ఐరోపాలోనే అత్యంత ఎత్తయిన �
దేశంలో రాజకీయ పునరేకీకరణకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసేందుకే లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని జగిత్యాల ఎమ్మె ల్యే డా.సంజయ్కుమార్ మండిపడ్డారు. అభివృద్ధి
ఎమ్మెల్సీ కవిత ఇంటగిపై దాడి హేయమైన చర్య అని, తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేయడం బీజేపీకి తగదని కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను ఎమ్మెల్య�
హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేయడంపై టీఆర్ఎస్ కన్నెర్ర జేసింది. కరీంనగర్లోని తెలంగాణచౌక్లో ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి, ‘ఖబడ్దార్ బీజేపీ’ అంటూ హెచ్చరించింది. దాడుల
ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగ సభ కోసం అనువైన స్థలాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్వేషిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి బైక్ న�