బీజేపీ నాయకులు కేవలం మోసపూరిత మాటలకే పరిమితమయ్యారని, ప్రజా సంక్షేమం వారికి పట్టదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్, బేల మండలాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పలువురికి
బలవర్ధకమైన పోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకూ అందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. త్వరలో పౌరసరఫరాల దుకాణాలకు పంపిణీ చేయనుండగా, నేడు ఈ అంశంపై ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు రైస్ మ�
మంచిర్యాల పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద, సున్నంబట్టి వాడలో మట్టి వినాయకులు నవరాత్రి పూజలకు సిద్ధమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు చెరువుల నుంచి తీసుకొచ్చిన మట్టితో ఫీటు నుంచి ఐదు ఫీట్ల
ప్రభుత్వ వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. సాంకేతికత తోడుగా నవీకరణ వైపు అడుగులు వేస్తున్నది. ఇందుకు నిదర్శనమే టెలీ మెడిసిన్. కరోనా విపత్కర పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన టెలీమెడిసిన్ సేవలు గ్
Mansoon hairfall | బిజీ లైఫ్ స్టైల్ కారణంగా నిత్యం వాతావరణాన్ని బట్టి జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యం కాదు. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా వర్షాకాలంలో జుట్టు రాలడం అనే సమస్యను...
వడోదర కేంద్రంగా గతి శక్తి విశ్వవిద్యాలయం ఏర్పాటుకానున్నది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు వడోదర కేంద్రంగా ఉన్న నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ యూనివర�
Diabetes AND blood donation | ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్ పేషెంట్లు రక్తదానం చేయడానికి వెనకాముందు అవుతుంటారు. ఇవ్వొచ్చో, ఇవ్వకూడదో అని అనుమానపడుతుంటారు. ఇలాంటి డౌట్స్ వీరిలో ఎన్నో..
విధులకు వచ్చిన కానిస్టేబుల్ బైక్ మాయమైంది. అది కూడా పోలీస్ స్టేషన్ ముందే పార్కింగ్ చేసింది కావడం విశేషం. సదరు బైక్ దొంగ గుంటూరు వైపు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు గుర్తించి.. ఆ