యాదాద్రి భువనగిరి : రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకై మతోన్మాద బీజేపీకి తెలంగాణలో అడ్డుకట్ట వేయడమే కమ్యూనిస్టుల కర్తవ్యం అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం భువ�
పాఠశాల విలీనం కారణంగా తనతోపాటు తోటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను ఓ విద్యార్థి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకొచ్చాడు. తమ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల నడిచి వెళ్లడం కష్టంగా ఉన�
సొంతంగా చేపట్టిన సర్వే ఫలితాలను మంగళవారం మీడియాకు రఘురామ కృష్ణంరాజు రివీల్ చేశారు. ఎన్నికలపై యాప్ సాయంతో సర్వే నిర్వహించినట్లు చెప్పిన ఆయన.. రాష్ట్రంలో ప్రజానీకం టీడీపీ వైపు చూస్తున్నదని..
సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలకు చిక్కుకుని ఎందరో విలవిల్లాడుతున్నారు. రోజుకో రకం చీటింగ్తో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా వీరి వలలో బ్యాంకు ఉద్యోగి చిక్కుకున్నాడు. ఫలితంగా ఓ ఏజెన్సీ అకౌంట్ నుంచి...
తొమ్మిదేళ్ల బాలుడు మూత్రం పోస్తుండగా వీడియో తీసి, గ్రూప్లో షేర్ చేసినందుకు ముంబైలోని హౌసింగ్ సొసైటీకి చెందిన ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న�
మంచిర్యాల : చెన్నూరు సమీపంలోని సుద్దాల వద్ద ఆటో, ద్విచక్రవాహనం ఢీకొట్టున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయపడ్డారని సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన బా�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగ
సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి వెళ్తూ ఇద్దరు రోడ్డు ప్రమాదం మృత్యువాతపడ్డారు. కృష్ణయ్యగూడెం వద్ద ముంబై హైవేపై ఈ ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. మృతులను దొబ్బకుంట తండాకు చెంద
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ ఈ నెల 25న పర్యటించనున్నారు. పర్యటనలో జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇ