జనా భా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ర్టాలు పాటించిన క్రమశిక్షణ.. వాటికి రాజకీయంగా శిక్షగా మారనున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ నిర్వాకంతో ఉత్తరాది రాష్ర్టాల ఆధిపత్యం మరింత పెరిగే ప్రమాదం పొం
ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. ఈ కేసుల విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ 2019 నవంబర్లో సీబీఐ కోర్టు జారీచేసిన ఉత్తర్వుల�
82% క్వాలిఫై అయినది వారే.. ఫలితాలను విడుదల చేసిన ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అభిషేక మహంతికి ఫస్ట్ ర్యాంకు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ఎడ్సెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈ ఏడాది ఎడ్సెట్ల�
ఆంధ్రా సూపర్ఫాస్ట్ రైలుకు హాల్టింగ్ పట్టించుకోని బీజేపీ ఎంపీలు, నేతలు దక్షిణ మధ్య రైల్వే తీరుపై విమర్శలు పెద్దపల్లి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు పెద్దపల్�
కోమటిరెడ్డి బ్రదర్స్ తీరే అంత అప్పట్లో వైఎస్కు వంతపాడిండ్రు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ నాంపల్లి, ఆగస్టు 26 : రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, నమ్మి ఓట్లేసిన మునుగోడు ప్రజ
అవమాన భారం తట్టుకోలేక ఉపాధ్యాయుడి బలవన్మరణం తాంసి, ఆగస్టు 26: పాఠశాలలో అందరి ముందు ఓ విద్యార్థి తండ్రి తనపై చేయి చేసుకొన్నాడన్న అవమాన భారంతో ఓ ఉపాధ్యాయుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆదిలాబాద్ జిల్�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పెద్దపల్లి టౌన్, ఆగస్టు 26: ‘మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాం.. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచ
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 26: ఎంసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. జగిత్యాల టౌన్ సీఐ కిశోర్ తెలిపిన
చేర్యాల, ఆగస్టు 26 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండీలను శుక్రవారం మహా మండపంలో లెక్కించారు. 90 రోజులకు సంబంధించి 14 హుండీలను లెక్కించగా రూ.1,05,54,786 నగదుతోపాటు 120 గ్రాముల మిశ్రమ బంగారం, 11 కి
కొండాపూర్, ఆగస్టు 26: విద్యుత్తు మీటర్ కనెక్షన్ కోసం రూ.15 వేలు లంచం తీసుకొంటూ ఓ లైన్మెన్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కొండాపూర్ సబ్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. శ్రీరామ్�
తూప్రాన్/మర్కూక్, ఆగస్టు 26 : గ్రామకంఠంలోని భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం డ్రోన్ ద్వారా సర్వేకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం సర్వేను ప్రారంభించారు. మెదక్ జ�
ఆదిలాబాద్ నెట్వర్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పొలాల అమావాస్య పండుగను రైతులు నిర్వహించారు. ఎడ్ల కొమ్ములకు రంగులు దిద్ది, కాళ్లకు గజ్జెలు కట్టి అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహి�
తెలంగాణలో రక్తం పారించాలని చూస్తే… బిడ్డ ఖబడ్దార్… అలాంటి వాళ్ళందరికీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పట్టిన గతే పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణలో అశాంత�