IND vs AUS | మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో మ్యాచ్ ఆలస్యం అవుతోంది. గురువారం నాడు నాగ్పూర్లో భారీ వర్షం కురవడంతో ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్స్ కూడా రద్దయ్యాయి.
IND vs AUS | హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్పై సుప్రీంకోర్టు హైలెవెల్ కమిటీ వేసింది. మ్యాచ్ నిర్వహణపై సుప్రీంకోర్టు సూపర్వైజరీ �
IND vs AUS | ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య వచ్చే ఆదివారం నాడు జరిగే టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాల సమయంలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. క్రీడాభిమానులంతా గుంపులు గుంపులుగా టికెట్ల కోసం ఎగబడటంతో జింఖానా వద్ద తీవ్�
ZP Chairman Madhukar | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై యువతలో విశ్వాసం పెరుగుతుందని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.
Jalashakti Abhiyan | భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ‘క్యాచ్ ద రైన్, వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్’ను పకడ్బందీగా నిర్వహించాలని జల శక్తి అభియాన్ కేంద్ర సభ్యుడు సంజయ్ కుమా�
Russia | ఉక్రెయిన్తో ఏడు నెలలుగా రష్యా దళాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలోని ప్రముఖ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రష్యా ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
AP Minister| డీపీ అధినేత చంద్రబాబు 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ కుప్పం నియోజక వర్గానికి ఏమి చేయలేకపోయారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు.
Minister Jagdish Reddy | సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విషం చిమ్ముతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
IPhone 14 | టెక్ ఔత్సాహికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐఫోన్ 14 మొబైల్ లాంచ్ అయిపోయింది. దీనిలో ఇచ్చిన కొన్ని ఫీచర్లు అందరికీ తెగ నచ్చేశాయి. వాటిలో ముఖ్యమైనది క్రాష్ డిటెక్షన్ ఫీచర్.
Minister Koppula | తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలనే బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచింది. బ్యాటర్లు రాణించడంతో 208 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. ఈ స్కోరును కాపాడుకోలేకపోయింది.
Purandharishwari| ఆంధ్రప్రదేశ్లో అరాచక ప్రభుత్వం నడుస్తోందని, రాష్ట్రం దోపడి వ్యవస్థలా మారిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకు రాలు పురంధరీశ్వరి అన్నారు. విజయవాడలోని