Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 5664 మంది కరోనా బారిన పడగా, నేడు కొత్తగా 4858 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,45,39,046కు చేరాయి.
తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి ద�
భారత్, జపాన్ నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జిమెక్స్ 22 నౌకా విన్యాసాలు ముగిశాయి. ఈ విన్యాసాలు రెండు దేశాలకు చెందిన ఆరో ఎడిషన్. భారత నావికా దళం నిర్వహించింది. రెండు దేశాల నౌకాదళాలు...
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) డియోరియా పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భారీవర్షాలతో పట్టణంలోని రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
Lemon juice | మనలో చాలా మంది ఉదయాన్నే నిమ్మరసం తీసుకుంటుంటారు. ఇలా ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు.
Amarinder Singh | పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ (Amarinder Singh) కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. సోమవారం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2.26 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
Jodhpur | మానవత్వంతో ఉండాల్సిన ఓ డాక్టర్ అమానవీయంగా వ్యవహరించారు. తన ఇంటివద్ద ఉండే వీధి కుక్కను తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు. కారువెంట పరిగెత్తలేకపోయిన ఆ మూగజీవి చిత్రహింస