శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమలకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్తను అందించింది. రేపటి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
Minister Jagdish Reddy | పెన్ పహాడ్ మండల కేంద్రంలో రూ. 4 కోట్ల 50లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాల భవనాన్ని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
Rajasthan | రాజస్థాన్లోని జోధ్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. మద్యానికి బానిసైన కొడుకు.. మందుకు డబ్బు ఇవ్వడం లేదని తండ్రిపై దాడిచేశాడు. జోధ్పూర్కు చెందిన రాజేంద్ర గౌర్ కజ్రీ
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ఇది ముమ్మాటికీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటకలపడమే...
Heroin Seized | హారాష్ట్ర రాజధాని ముంబైలోని నవశేవ పోర్ట్లో పెద్ద ఎత్తున హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22 టన్నుల కంటైనర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుకున్న
Raju Srivastava | ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీనివాస్తవ బుధవారం కన్నుమూశారు. నెల రోజులుగా ఆసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేసిన ఆయన ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఎయిమ్స్లో చేరారు. ఆ �
చికున్గున్యా వ్యాధి.. ఫ్లావీ వైరస్ కారణంగా సంక్రమిస్తుంది. దీనినే చిక్ వైరస్ అని కూడా పిలుస్తుంటారు. ఈ వ్యాధి సోకిందంటే నరకప్రాయమే. ఒకసారి ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే చాలు...
lalbaugcha | ముంబైలోని ప్రముఖ లాల్బగ్చా (lalbaugcha) రాజా సార్వజనిక్ గణేశ్ ఉత్సవ మండలికి బృహిన్ ముంబై నగర పాలక సంస్థ భారీ జరిమాన విధించింది. గణేశ్ నవరాత్రుల సందర్భంగా రోడ్డును ధ్వంసం
Minister Harish rao | స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత గంగపుత్రుల పంట పండిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి చేపలు తెచ్చుకునే వాళ్లమని, ఇప్పుడు చేపలను విదేశాలకు అందించే
Professor Limbadri | తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణను గత ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తూ ఫలితాలను విడుదల చేస్తున్న మహత్మా గాంధీ యూనివర్సిటీ సేవలు హర్షనీయమని ఉన్నత విద్యా మండలి చ�