Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,046 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం క�
Delhi air quality | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. ఫలితంగా గాలి నాణ్యత సూచీ రోజు రోజుకు క్షీణిస్తున్నది. మంగళవారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 385గా నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్లోని
actress Rambha | ప్రముఖ నటి రంభ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. పాఠశాల నుంచి పిల్లల్ని తీసుకొస్తున్న సమయంలో ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి స్వల్ప గాయాలతో బయటపడగా.. ఆమె కుమార్తె మాత�
Tamil Nadu Rains | ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 29న దక్షిణ భారతదేశంలోకి అడుగుపెట్టాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతా
Jamshed J Irani | స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ (86) ఇక లేరు. జంషెడ్పూర్లోని టాటా మెయిన్ హాస్పిటల్లో సోమవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య డైసీ, ముగ
Cable Bridge Tragedy | గుజరాత్లోని మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో ఇప్పటి వరకు 141 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వంతనపై రద్దీ కారణంగానే కేబుల్ బ్రిడ్జి తెగిపోయిందని దేశ అత్యున్నత ఫోరెస్సిక్ లాబోరేటరీ
Twitter CEO | టెస్లా, స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కంపెనీకి సైతం తానే చీఫ్ ఎగ్జిక్యూటివ్ వ్యవహరించను�
Joe Biden | గుజరాత్లోని మోర్బీ నగరంలో వంతెన కూలిన ఘటనలో 141 మంది మృతి చెందిన విషయం
తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని
Horoscope | ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలనం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికం అవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ర్టానికి చెప్పిన మాట పచ్చి నిజమని వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మోటర్లకు మీటర్లు పెడితే రాష్ర్టానికి రూ.30 వేల కోట్ల వరకు ఎఫ్ఆర్బీఎం
వినూత్న పారిశ్రామిక విధానాలతో పెట్టుబలను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణకు మరో భారీ పెట్టుబడి తరలివస్తున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్లో దేశంలోనే అతిపెద్ద సంస్థగా పేరుగాంచ�
మునుగోడు ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నదని, 3న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వ�
ప్రమాదవశాత్తు మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీశ్కుమార్ కుటుంబానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, రాజ్యసభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్ కొండ