మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్రావు, వేణుగోపాలరావు మాతృమూర్తి మధురమ్మ (100) మంగళవారం సాయంత్రం పెద్దపల్లిలోని తన నివాసంలో కన్నుమూసింది. మధురమ్మకు ముగ్గురు కుమారులు
‘కోతులు పోవాలె.. వానలు వాపస్ రావాలె’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందులో భాగంగా వానరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టు చిట్టడవిలా మారి కనువిందు �
తెలంగాణలో గొర్రెల సంతతితోపాటు మాంసం ఉత్పత్తిని పెంచేందుకు చేస్తున్న కృషిలో కీలక ముందడుగు పడింది. ఒక్కొక్క గొర్రెకు మూడేసి గొర్రె పిల్లలను పుట్టించేందుకు పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిట
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కొన్ని రోజుల ముందు ప్రకటించిన విధంగా 3 డీఏలు మంజూరు చేస్తూ సంస్థ ఉన్�
తెలంగాణ, ఏపీ మధ్య జలాల కేటాయింపును పూర్తి చేసేందుకు నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ (కేటీడబ్ల్యూటీ- 2) 2013లో చేసిన కే�
Chennai Rains | ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై నగరంలో గత 72 ఏళ్లలో
Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ను �