Munugode By Elections | వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే మోడీ సర్కార్కు మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఊ�
Viral News | దొంగలకు దొరికింది దోచుకెళ్లడం అలవాటు. అలా దోచుకెళ్లిన ఇంటి వైపు కన్నెత్తి చూడరు. ఎందుకంటే దొరికిపోతామేమో అన్న భయం. అయితే, ఓ దొంగ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఓ ల్యాప్టాప్ను దొంగిలించి ఏకం�
Border dispute | సరిహద్దులో నేపాల్ మరో కొత్త వివాదానికి తెర లేపింది. నో మ్యాన్ ల్యాండ్లో రోడ్డు విస్తరణ పనులపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పనులు నిలిపివేసిన భారత ప్రభుత్వం.. రోడ్డు నిర్మాణం సమస్యే కాదని స్ప
Minister Harish rao | కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇద్దరు నేతలవి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలు.. గల్లీ రాజకీయ
Lockdown break | చైనాలో కొవిడ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటుండటంతో అక్కడి ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జెంగ్జౌలోని ఫ్యాక్టరీ కంచె దూకి చాలా మంది కార్మికులు పారిపోయ�
Virat Kohli | టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ భారత ఆటగాళ్లు ఓ హోటల్లో బస చేస్తున్నారు. కాగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉంటున్న రూమ్కు సంబంధించిన వీడియో ఒకట�
UTI problems | యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణ సమస్యగా మారాయి. మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా యూటీఐని నిరోధించుకునే అవకాశాలు ఉన్నాయి.
Jubilee hills | మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న వేళ పెద్దమొత్తంలో నగదు పట్టుబడుతున్నది. గతకొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రాజధాని నగరంలో అక్రమ నగదు లభిస్తున్నది.
Priyanka Chopra | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అభిమానులకు శుభవార్త చెప్పారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్లో సెటిలైన ఆమె.. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు భారత్కు వస్తున్నట్లు తెలిపారు. �
Swamy goud | ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లొంగలేదు, ఎప్పటికీ లొంగిపోరని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నేత స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యోగా సంఘాలు ఎవరికీ అమ్ముడుపోవన్నారు.
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 83,167 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,326 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీ
Cable bridge | గుజరాత్లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్కోట్ ఎంపీ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాజ్కోట్ బీజేపీ ఎంపీ అయిన మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా కుటుంబానికి
Woman Journalist | ఇమ్రాన్ఖాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ విషాదాన్ని నింపింది. ఇమ్రాన్ వెంట కంటైనర్పై ప్రయాణిస్తున్న ఓ మహిళా జర్నలిస్ట్ కింద పడి లారీ చక్రాల కింద నలిగి చనిపోయింది. దీంతో ఒక్కరోజు ర్యాలీని విరమిం�
Karthika masam | కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి.