Bull race tragedy | కర్ణాటక శివమొగ్గలో జరిగిన ఎడ్ల రేసులు విషాదాన్ని మిగిల్చాయి. రెండు వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు చనిపోయారు. అయితే, అనుమతి తీసుకోలేదని పోలీసులు చెప్తుండగా.. పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని హోంమ
Gujarat | గుజరాత్లో మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కు పెరిగింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్
Kinshasa Stampede | కాంగో రాజధాని కిన్షాసాలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ప్రముఖ వాద్యకారుడు ఫాలీ ఇపుపా కచేరీకి భారీ సంఖ్యలో మ్యూజిక్ లవర్స్ రావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది.
Accident | ఆదిలాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం సింతాగొంది సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి
Brazil | బ్రెజిల్ (Brazil) అధ్యక్ష పదవిని వరుసగా మూడోసారి చేపట్టాలని భావించిన జైర్ బోల్సనారోకు చుక్కెదురయింది. లెఫ్టిస్ట్ వర్కర్స్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వ�
Chhath Puja | దేశవ్యాప్తంగా ఛట్ పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే నదుల్లోకి దిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించారు. ఛట్ దేవత తమ కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఈ పండగ ధోరణి నేపాల్ నుంచి మన దేశంలోకి వచ�
Drugs smuggling | స్మగ్లర్లతో చేతులు కలిపి నల్లమందు రవాణా చేస్తున్న ఓ బీఎస్ఎఫ్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని 1.38 కిలోల డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అధికారి నివాసంల�
‘చిన్న పొరపాటు 60 ఏండ్ల కింద జరిగితే తెలంగాణ ఎంత ఏడ్చింది.. మనం ఎంత బాధపడ్డం.. 58 ఏండ్లు కొట్లాడినం. ఎంతమంది సచ్చిపోయిండ్రు మన బిడ్డలు.. ఎంతమంది జైలు పాలైండ్లు.. చివరికి నేను కూడా చావ తయారై కొట్లాడితే తప్ప తెలంగ�
రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికి బయటపడింది చాలా తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపడుతాయని, ఢిల్లీ గద్దె దద్దరిల్లిపోతుందని చెప్పారు. పెట్టుబడిదా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకొన్నారు. అభ్యంతరకరమైన భాషను వాడుతూ దూషణలకు దిగారు. ‘టీఎన్జీవో నేతలు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. ప్రమోషన్లు, పైరవీల కోసం సి�
చేనేతపై కేంద్రం విధించిన 5% జీఎస్టీలో రాష్ట్ర వాటాను తగ్గించుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ఆదివార�
తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు తిరుకోవెల అంజయ్య (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా ముత్యంపేటకు చెందిన అంజయ్య 1969 త�
అంతర్రాష్ట్ర బదిలీలకు చర్యలు చేపట్టాలని తెలంగాణ నేటివిటీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన 5% జీఎస్టీని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వికాస సమితి ప్రధానకార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్త�
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారంలో ఇటీవల శిథిలమైన మహంకాళి గుడి పునర్నిర్మాణానికి స్థానికులు పరిశీలించినప్పుడు ఓ మూలన దేవతావిగ్రహం కొత్తగా కనిపించింది. విషయం తెలుసుకున్న కొత్త తెలంగాణ చరిత్ర బృం�