సీఎం కేసీఆర్ గురువారం నాటి మీడియా సమావేశంలో విడుదల చేసిన వీడియోల్లో బీజేపీ క్షుద్రరాజకీయం బట్టబయలైంది. ఆరెస్సెస్ దూతలమంటూ వచ్చిన స్వామీజీలు బీజేపీ కోసం ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టే సందర్భంలో ఢిల్లీ ప�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఉపయోగపడుతున్నది. మా గ్రామ పంచాయతీకి సేంద్రియ ఎరువుల తయారీ, ట్రాక్టర్తో హరితహారం మొక్కలకు నీరు పోయడం ద్వారా రూ.10
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. తాజాగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది
ఉక్రెయిన్తో రష్యా యుద్ధం, యూరప్, ఆసి యా దేశాల్లో చమురు కొరత కారణంగా ప్రత్యామ్నాయ ఇంధనమైన బొగ్గు కు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత
కూతురు గెంటేయ డంతో నిలువ నీడ లేకుండాపోయింది. బస్షెల్టరే ఆవాసంగా మారింది. ఎండయినా, వానయినా అక్కడే జీవనం సాగిస్తున్నది. ఇదీ 70 ఏండ్ల గొర్రె మార్త దీనస్థితి. ఆమె దుస్థితిని తెలుసుకుని పోలీసులు చలించారు. కాజీ�
రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. వికారాబాద్ జిల్లాలో ఆటో-లారీ ఢీకొనడంతో ఐదు గురు, సంగారెడ్డి జిల్లాలో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. గురువా రం జర�