రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నది. 2020-21 విద్యా సంవత్సరం కంటే 2021-22లో అదనంగా 4,06,725 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యునిఫైడ్�
తెలంగాణ తొలి గ్రూప్-1లో ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ) ముగిసింది. దీనికి సంబంధించి కీ విడుదల కాగా, అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా పూర్తయ్యింది. ఇక మిగిలింది కీలకమైన మెయిన్స్ పరీక్షే. ప్రిలిమ్స్లో క్వాలిఫై
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక అల్ట్రా హై పర్ఫామెన్స్ ఫైబర్ రీయిన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ (యూహెచ్పీఎఫ్ఆర్సీ)ని అభివృద్ధి చేసింది. నిర్మాణ రంగంలో ఉపయోగించేందుకు అవసరమైన నూ
న్యాక్ - ఏ గ్రేడ్ను వరుసగా మూడుసార్లు పొందిన విద్యాసంస్థలు డీమ్డ్ వర్సిటీ హోదాను దక్కించుకోవచ్చని యూజీసీ తెలిపింది. మొత్తం కోర్సుల్లోని మూడింట రెండో వంతు కోర్సులు ఎన్బీఏ గుర్తింపు లేదా ఎన్ఐఆర్ఎఫ
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) దేశంలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి గొప్ప నమూనాగా మారనున్నది. దాదాపు 66 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి �
రాష్ట్రంలోని గురుకులాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలతోపాటు క్యాంపస్ ప్లేస్మెంట్లను సైతం ఏర్పాటుచేసి ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. ఆ దిశగా తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల విద్యాలయ�
Kantara| ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్వా�
Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఖుషీ’. మజిలీ ఫేం శివనిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున�
Viral News | ఒక మనిషికి సాటి మనిషి సాయం చేసేందుకు ముందుకు రాని ప్రస్తుత సమాజంలో.. మూగ జీవాలు సాయం చేసుకుంటూ ప్రజలకు పాఠాలు నేర్పుతున్నాయి. తోటి మూగ జీవికి కష్టం వస్తే వెంటనే స్పందించి సైన్యంలా ఎదురు దాడికి దిగుతు