Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,216 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం క�
IT Raids | జార్ఖండ్లోని సంకీర్ణ సర్కార్ను అస్థిరపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జాతీయ దర్యాప్తు సంస్థలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతల
Adikmet | హైదరాబాద్లోని అడిక్మెట్లో రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అడికెట్మెట్ ఫ్లైఓవర్పై ఓ బైకు అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం
Munugode bypoll | మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఝల్లార్ వద్ద బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో 11 మంది దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Pedda Amberpet | పెద్దఅంబర్పేట వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ కారు.. పెద్దఅంబర్పేట వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది.
Online classes | దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు నాణ్యత రోజురోజుకు పడిపోతున్నది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్న నోయిడాలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది
Benjamin Netanyahu | ఇజ్రాయెల్లో గత మూడేండ్లుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. మాజీ పీఎం నెతన్యాహు మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు. మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో
దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగిపోతుంటే దేశ భవిష్యత్తు ఏ
రాజకీయమంటే అమ్ముడు, కొనుడే అన్న తీరుగా మార్చేసిన బీజేపీపై పోరాటం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు యావత్ తెలంగాణ మద్దతుగా నిలువాల్సిన అవసరం ఆసన్నమైందని రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీని పారద్ర�
ఆరెస్సెస్ దూతలమంటూ వచ్చిన స్వామీజీలు బీజేపీ కోసం ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టే సందర్భంలో ఢిల్లీ పెద్దల పేర్లతో పాటుగా తమ పనివిధానం గురించి వెల్లడించిన విషయాలు దిమ్మెరపోయేలా ఉన్నాయి. వారు ఒకటొకటిగా చెప్�
సీఎం కేసీఆర్ గురువారం నాటి మీడియా సమావేశంలో విడుదల చేసిన వీడియోల్లో బీజేపీ క్షుద్రరాజకీయం బట్టబయలైంది. ఆరెస్సెస్ దూతలమంటూ వచ్చిన స్వామీజీలు బీజేపీ కోసం ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టే సందర్భంలో ఢిల్లీ ప�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఉపయోగపడుతున్నది. మా గ్రామ పంచాయతీకి సేంద్రియ ఎరువుల తయారీ, ట్రాక్టర్తో హరితహారం మొక్కలకు నీరు పోయడం ద్వారా రూ.10
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. తాజాగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది