Ricky Ponting | గత వారం పాకిస్థాన్తో జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో వీరోచిన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ముఖ్యం�
Constable injured | కౌటాల పోలీస్ స్టేషన్లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కు చెందిన గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ రజనీకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు
వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 625 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొ�
Samanth | స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. తాను ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె ఇటీవల సామాజికమాధ్యమాల ద్వారా వెల్లడించింది. కొద్ది నెలల క్రితం తన�
చరిత్రలో చదువుకున్నాం.. ఎక్కడో అఫ్ఘానిస్తాన్లోని గజనీలో ఉండే ఒక రాజు వందల మైళ్ల దూరం దాటి వచ్చి సోమనాథ్ను దోచుకున్నాడని. సోమనాథ్ అత్యంత సంపన్న ఆలయం. ఆ సంపద కోసమే 17 సార్లు దండయాత్ర చేసి దోచుకుపోయాడు. నవభ
రామగుండం ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. రైతులకు యూరియా కొరత లేకుండా చేయడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కర్మాగారం ఏర్పాటుకు రాచబ�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి సీఎం కేసీఆర్ను అవమానించింది. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ను నామమాత్రం
IAS officer | రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు కలెక్టర్ల స్థాయిలో ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. అపూర్వ్ చౌహాన్ను జోగులాంబ గద్వాల అడిషన్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా
Srisailam | కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ఏపీ మంత్రి రోజా, స్థానిక ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.
Health study | అల్ట్రా ప్రాసెస్ ఆహారాలను తీసుకోవడం చాలా డేంజర్ అని అధ్యయనకారులు తేల్చారు. రెడీ టూ ఈట్ మీల్స్, ఫ్రోజెన్ పిజ్జా వంటి ప్రీప్యాక్డ్ ఫుడ్స్ మన ఆరోగ్యాన్ని త్వరగా దెబ్బతీస్తాయని వారు హెచ్చరిస్త
TTD News | నంద్యాల జిల్లా యాగంటి పుణ్యక్షేత్రంలో కల్యాణ మండపం నిర్మాణ పనులకు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల వ్యయంతో ఈ మండపాన్ని నిర్మిస్తున్నారు.
Copyright violation | రాహుల్ భారత్ జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిల్ కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించిందని బెంగళూరు కోర్టు నిర్ధారించింది. కాంగ్రెస్తోపాటు జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిళ్లను తాత్కాలిక బ్లాక్ చేయాల�