Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ గోవా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. కుమారుడు అర్జున్తో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన బీచ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందులో భాగంగా బెనౌలిమ్ బీచ్లోని మ�
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా మూడో రోజూ కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 811 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం క�
Rajendranagar | హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున హైదర్గూడలోని జనప్రియ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులోని ఓ ప్లాట్లో ఒక్కసారిగా మంటలు
Goods train | ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది.
Uttarakhand | హిమాలయ పర్వత శ్రేణుల్లోని నేపాల్ను వరుస భూకంపాలు వణికించాయి. దీంతో పక్కనే ఉన్న ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో కూడా భూమికంపించింది.
Nepal | నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమికంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదయిందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ తెలిపింది.
Lewis Hamilton | బ్రిటన్కు చెందిన స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్కు బ్రెజిల్ దేశం గౌరవ పౌరసత్వాన్ని ప్రదానం చేసింది. ఈ వారాంతంలో జరిగే బ్రెజిలియన్ గ్రాండ్ప్రిలో పాల్గొనేందుకు హామిల్టన్ ఇక్కడకు వచ్చాడు.
Hall of Fame | పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం శివనారాయన్ చందర్పాల్, ఇంగ్లండ్ మహిళా మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక�
ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేయాలి. పాలకుడు తనను నమ్మిన ఓటర్లకు న్యాయం చేయాలి. కానీ.. ప్రధాని మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి ప్రజల రక్తాన్ని పీల్చడం మాత్రమే తెలుసు. ఎనిమిదేండ్ల పాలనను చూస్తే ఇది స్పష్టంగా అ�
సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మంగళవారం మహారాష్ట్రలోని నాగపూర్ తాజుద్దీన్బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు అడ్డంగా దొరికిపోయిన కేసును పోలీసులు దర్యాప్తు చేయవచ్చని హైకోర్టు తెలిపింది. దర్యాప్తును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను
రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఢిల్లీలో సమావేశం జరుగనున్నది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు మంగళవారం తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం అందజేశారు