Weather Update | తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలో
మెట్టుగుట్ట దేవస్థానంలో జరిగిన అక్రమాలపై సంబంధిత అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ అధ్యక్షులు మండల భూపాల్ డిమాండ్ చేశారు.
Bihar CM | బీహార్లో మహిళలకు సామాజిక పెన్షన్ను పెంచారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కారు పెన్షన్ల పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.400 గా ఉన్న పెన్షన్ను ఇప్పుడు రూ.1100 లకు పెం�
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
సంగారెడ్డి జిల్లాలోని పెద్ద ప్రాజెక్టులలో ఒకటైన జహీరాబాద్ మండలం కొత్తూర్ (బి) నారింజ వాగు ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. వందలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పట్ల ప్రజాప్రతినిధులు, అధికారుల
మండల పరిధిలోని బోరంచ గ్రామంలో ప్రసిద్ధి చెందిన నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప తెలిపారు.
ఇంటర్ పూర్తయిన విద్యార్థులు నేరుగా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందవచ్చని రామాయంపేట డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ శిరీష చెప్పారు. శుక్రవారం కళాశాలలో విలేకరులతో మాట్లాడారు.
Viral news | ఈ ఏడాది ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని అలీగఢ్ (Aligarh) కు చెందిన ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోగా.. తాజాగా అదే రాష్ట్రంలోని రాంపూర్ (Rampur) లో ఓ వ్యక్తి కాబోయే కోడలును పెళ్లి చేసుకుని జంప్ అయ్యాడు.
Manish Sisodia | పాఠశాల తరగతి గదుల నిర్మాణానికి సంబంధించిన కుంభకోణం కేసులో ఆమ్ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకుడు (Senior leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఇవాళ ఏసీబీ ముందు హాజరుకానున్నారు.
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ నీళ్ల ద్రోహి అని, గోదావరి, కృష్ణానీటి హక్కులను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తున్నారని, గురువుకు దాసోహమంటూ రాష్ర్టానికి శఠగోపం పెడుతున్నారని ఆయన అంతులేని అజ్ఞానం.. మూర్తీ
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి రిలయన్స్ సంస్థ రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని దేవాలయ ఈవో గురువారం మహేందర్ గౌడ్ ధ్రువీకరించారు.
Air India Flight Crash | అహ్మదాబాద్లో 270 మంది ఎయిర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వారం రోజులవుతున్నది. ఇప్పటి వరకు డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా 211 మంది మృతదేహాలను గుర్తించి.. 189 మృతదేహాలను వారి కుటుంబా�