DGCA | ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విమానయానరంగంలో కీలకమైన మార్పులు చేసేందుకు డీజీసీఏ సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం సమగ్రమైన ప్రత్యేక ఆడిట్ కోసం సరికొత్త వ్యవస్థను ప్రారంభించాలని న�
Iran | ఇరాన్లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా బీ-2 స్టెల్త్ బాంబర్లతో దాడులకు చేసింది. ఇందులో కీలకమైన ఫోర్డో అణుకేంద్రం ఒకటి. దీనిపై సైతం అమెరికా బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించింది. అయితే, అగ్రరాజ్యం దాడుల�
Owaisi | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి పురస్కారానికి పాకిస్తాన్ సిఫారసు చేయడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదంలో అమెరికా ప్రవేశించడంపై తీవ్రస
Iran | ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేయడాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టం, యూఎన్ చార్టర్, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) తీవ్రమైన ఉల్లంఘనగా అభి
విమానాశ్రయ విస్తరణకై సేకరించిన ఆ వ్యవసాయ భూముల్లో ఎలాంటి సేద్యం చేయకూడదని వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మామునూరు విమానాశ్రయ విస్తరణ కోసం వరంగల్ డివిజన్, ఖిలా వరంగల్ మండలంలోని గా
Arrest | పహల్గాం (Pahalgam) లో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల (Terrorists) కు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఇవాళ (ఆదివారం) ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు అరెస్ట్ చే�
England vs India | ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓలి పోప్ (100), హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇ
తల్లిదండ్రులు మందలించారని ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాపూర్ సీఐ సుధాకర్ కథనం ప్రకారం.. ఉదయగిరి గ్రామం నెల్లూరు జిల్లా చెందిన వెంకటేశ్ రమ�
Yoga Day | కువైట్లోని భారతదేశ రాయబార కార్యాలయం శనివారం సాల్మియా కువైట్ సిటీలోని బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. తొలిసారి కువైట్లోని బహిరంగ వేదికలో ఇంట�
Mahesh Jirawala | అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సినీ నిర్మాత మహేశ్ జిరావాలా (34) మరణించారు. ఈ ఘటన తర్వాత ఆయన ఆచూకీ తెలియరాలేదు. ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తే
Ind vs Eng Test | ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగులకు ఆలౌవుట్ అయ్యింది. యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు సాధించగా, కేఎల్ రాహుల్ 42 పరు�
Ind vs Eng Test | ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతున్నది. రెండోరోజు తొలి సెషన్లో నాలుగు వికెట్లు నష్టపోయింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 454 పరుగులు �
Operation Sindhu | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధు చేపట్టి భారతీయులను ఇరాన్ న�