దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 1,51,186 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగ�
Tirumala | తిరుమల శ్రీవారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నిన్న ఒకే రోజు రూ.7.68 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది
Sampark Kranti Train | హ్మదాబాద్ - ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్ కాంత్రి ఎక్స్ప్రెస్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. రైలు పేరును అక్షరధామ్ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పే�
food delivery boy | నగర పరిధిలోని హుమయూన్నగంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. ఆర్డర్ ఆలస్యమైందంటూ ఫుడ్ డెలివరీ బాయ్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. 15 మంది అనుచరులతో వచ్చి హోటల్ వద్ద వీరంగం సృష్టించాడు. భయ�
బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మహోజ్వల భారత నిర్మాణమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు. వనరులు, వసతులు పుష్కలంగా ఉండి కూడా.. ఈ దేశ ప
నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, టపాసులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే. మరి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది. అది ఏం త�
ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశంలోని మిగిలిన రాష్ర్టాలకూ తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమం అవసరమని ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున�
ఆంధ్రప్రదేశ్లో సరైన నాయకత్వం లేదని, అక్కడ సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని ఏపీ బీఆర్ఎస్ నేత ఆదినారాయణ అన్నారు. ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ సోమవారం హైదరాబ
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోనూ అమలు కావాల్సిన అవసరం ఉన్నదని ఏపీలోని కాపునాడు మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ గనిశెట్టి వెంకట
‘తెలంగాణ ఏర్పడ్డాక 1,33,942 పోస్టులను భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో, మరో 11,103 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగు�
మనకు అన్ని వనరులు ఉన్నట్టే ఉంటాయి. కానీ ఏవీ రావు. వీ ఆర్ జాక్ ఆఫ్ ఆల్. మాస్టర్ ఆఫ్ నన్. బకెట్ నీళ్ల కోసం చెన్నై తండ్లాడాలా? తన్నీర్ తన్నీర్ అనే సినిమా రావాల్నా? దాని చూసి పండ్లు ఇకిలించడం తప్ప పరిష్
TTD news | వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వర్ణరథంపై ఊరేగిన శ్రీనివాసుడు భక్తులకు అభయమిచ్చాడు. విశేష సంఖ్యలో హాజరైన భక్తజనం మలయప్ప స్వామి వారికి నీరాజనాలు పలికి తన్మయత్వం పొందారు.