జిల్లా దవాఖానల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా దవాఖానల్లో రూ.34.38 కోట్లతో నిర్మాణాల�
రైతులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ నిర్ణయాన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తన దృష్టికి తేవాలని, అవసరమైతే సవరించడమో, సరిచేయడమో, లేదంటే నిబంధ�
జీహెచ్ఎంసీ కాకుండా మిగతా పట్టణాలలో అభివృద్ధి పనుల కోసం గడిచిన 8 ఏండ్లలో సుమారు 16 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు వెల్లడించారు. పురపాలక శా�
రైతులకు మేలు చేసేలా వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అఖిల భారత రైతు సంఘం ప్రతిష్ఠాత్మకమైన సర్ చోటూరామ్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును సీఎం కేసీఆర్ తరఫున వ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని నేషనల్ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహెజాది కొనియాడారు. గురువారం నాంపల్లిలో మైనార్టీ కార్పొరేషన�
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అద్భుత కార్యక్రమాలను చేపట్టిందని జార్ఖండ్ ప్రెస్ సలహా సమితి బృందం ప్రశంసించింది. గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన జార్ఖండ్ జర్నలిస్టు ప్రతినిధి బృందం(16మ�
తెలంగాణ పల్లెప్రగతి కార్యక్రమం చాలా బాగున్నదని కేంద్ర అధికారుల బృందం కితాబిచ్చింది. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కక్కులూర్, సర్దార్నగర్, కేశారం గ్రామాల్లో జాతీయ గ్రామీణాభివృద్ధి శ�
Sammed Shikhar | జార్ఖండ్లోని సమ్మేద్ శిఖర్ను పర్యాటక ప్రాంతం జాబితా నుంచి కేంద్రం తొలగించింది. దేశవ్యాప్తంగా జైనులు చేపట్టిన ఆందోళనకు కేంద్రం తలొగ్గింది. అక్కడ పర్యాటక కార్యకలాపాలను నిషేధించాలని జార్ఖండ్ �
Samudrayaan Mission | సముద్రయాన్ మిషన్ కోసం ఇంజినీర్లు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముగ్గురు అక్వానాట్స్లను సముద్రంలో 500 మీటర్ల లోతుకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే ఏడాది గగన్యాన్ చేపట్టేందుకు ఇస్రో యోచిస్తున్�