vaikunta ekadasi | ముక్కోటి ఏకాదశి వేడుకలు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. సోమవారం తెల్లవారు జామున ఉత్తర ద్వార�
Vaikunta Ekadashi | రెండు తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం గుండా దేవుడ్ని దర్శించుకునేందుకు అన్ని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తిరుమలలో ఈ నెల 11 వరకు ఉత్�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,678,822క�
Horoscope | ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు.
గతంలో గేట్లకు తాళాలు వేలాడిన పరిశ్రమలు నేడు నిత్యం ఉత్పత్తులతో కళకళలాడుతున్నాయి. పవర్ హాలిడేలు, కరెంటు కోతలకు శాశ్వతంగా తెర పడటంతో తెలంగాణలో పారిశ్రామిక రంగానికి స్వర్ణయుగం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంల
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఆ పార్టీ బీజేపీకి బీ-టీంగా మారింది. సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేట్ రంగానికి కాంగ్రెస్ ఊతం ఇస్తే.. బీజేపీ మరింత విస్తరింపజేసింది. ప్రభుత్వరంగ సం�
solar eclipses | ఈ ఏడాదిలో నాలుగు గ్రహణాలు కనువిందు చేయనున్నాయి. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడాన్ని
Uganda Stampede | ఉగాండా రాజధాని కంపాలాలో కొత్త సంవత్సరం వేళ విషాదం చోటుచేసుకున్నది. బాణాసంచా కోసం ఒక్కసారిగా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని 9 మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయ�
Jains Protest | సమ్మేద్ శిఖర్ను పర్యాటక ప్రాంతంగా ప్రకటించడం పట్ల జైన్ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించు
Sanjay Raut prediction | శివసేన రాజ్యసభ సభ్యుడు తమ పత్రికలో రాహుల్ యాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కారణంగా కాంగ్రెస్ కొత్త వైభవాన్ని సంతరించుకున్నదని, ఈ సంవత్సరం కూడా ఇలాగే కొనసాగితే 2024 లో రాజకీయ మార్పులు ఖాయమని రౌ�
GST revenue | డిసెంబర్-2022లో దేశంలో జీఎస్టీ ఆదాయం 15శాతం పెరిగి రూ.1.49లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,49,507 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్టీ రూ.26,711 కోట్లు, ఎస్జీఎస్టీ
Kim @ New year | ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. కిమ్ తన మార్గంలోనే వెళ్తున్నాడు. కొత్త సంవత్సరం రోజున క్షిపణి ప్రయోగం జరిపి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కొత్త ఏడాదిలో మరిన్ని క్షిపణి ప్�