గిడ్డంగుల నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, సైనికులకు ఉపయోగకరంగా ఐఐటీ గువాహటిలోని ఏరోమోడెలింగ్ క్లబ్ విద్యార్థులు పలు అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేశారు. గిడ్డంగుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వేర్హౌ�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి బీజేపీ నాయకులు ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమం వంటి అవసరమైన అంశాలను పక్కదోవ పట్టించి, మతపరమైన అంశాలను తెరపైకి తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భ�
బీజేపీకి తమిళనటి గాయత్రి రఘురామ్ రాజీనామా చేశారు. తమిళనాడు బీజేపీలో మహిళలకు భద్రత లేదని ఆరోపించారు. నిజమైన కార్యకర్తలను తమిళనాడు పార్టీ విభాగంలో పట్టించుకొనేవారే లేరని ఆమె మండిపడ్డారు
సినిమా హాళ్ల యాజమాన్యాలకూ, ప్రేక్షకులకు మధ్య తినుబండారాల విషయంలో తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. యాజమాన్యాలకు ధరలను నిర్ణయించడంలో, ఇతర నిబంధనల విషయంలో పూర్తి హక్కులున్నా�
Theatres right | సినిమా హాళ్లలో తినుబండారాలు, కూల్డ్రింక్స్ ధరలు నిర్ణయించే అధికారం కేవలం హాళ్ల యజమానులకే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, ఉచితంగా తాగునీరు అందించడం మాత్రం కొనసాగించాలని సూచించింది.
GATE Admit card | గేట్ 2023 పరీక్ష అడ్మిట్ కార్డుల జారీ ప్రక్రియ వాయిదా పడింది. డౌన్లోడ్ చేయడంలో జాప్యం కారణంగా అడ్మిట్ కార్డుల విడుదల తేదీని ఈ నెల 9కి వాయిదా వేశారు. ఈసారి ఈ పరీక్షలను ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తున్
Letter to Rahul | రాహుల్ గాంధీకి రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి లేఖ రాసి ఆయన యాత్రకు తన మద్దతు ప్రకటించారు. యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇవాల్టి నుంచి యూపీలో రాహుల్ జోడో యాత్ర కొనసాగుతున్నది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల నియామకంతో పాటు మౌలిక వసతులు కల్పించిన దృష్ట్యా ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
BharatPe Suhail | భారత్పే సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా చేశారు. జనవరి 7 నుంచి ఆయన స్ట్రాటజిక్ అడ్వైజర్గా సేవలందించనున్నారు. సుహైల్ స్థానంలో సీఎఫ్ఓ నలిన్ నేగికి తాత్కాలిక సీఈఓ బాధ్యతలు అప్పగించారు.
Death Sentence | ఇరాన్ రచయిత మెహదీ బహ్మాన్కు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఆయనపై ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇస్లామిక్ చట్టాలను అమలుచేయడాన్ని వ్యతిరేక
ముఖ్యమంత్రి కేసీఆర్కు దేవుడి ఆశీస్సులు ఉండడం వల్ల దేశంలో కూడా సుపరిపాలన అందించేందుకు శ్రీకారం చుట్టారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు.