బిహార్ రాజధాని పట్నాలో దారుణం చోటుచేసుకున్నది. కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కాగా, కేసు నుంచి బయటపడేందుకు నింద�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 2,01,690 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగ�
Diabetes and Oranges | మధుమేహులు నారింజ తినడమేంటి..? అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే, మితంగా తినడం డయాబెటిస్ పేషెంట్లకు చాలా మంచిది. డయాబెటిక్ సూపర్ఫుడ్ అని అమెరికా డయాబెటిస్ అసోసియేషన్ నిర్వచించింది.
సమంత ఇటీవల తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్తో బాధపడుతున్నా అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆమెతో చాలా మంది కలిసి నటించినప్పటికీ సామ్ అనారోగ్యం గురించి ఎవరికీ త�
హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆ రాష్ట్రానికి చెందిన జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై తాజాగా మరోసారి ఆమె సంచలన ఆరోపణలు �
TTD news | కపిలేశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమస్కంద స్వామి తెప్పలపై విహరించారు. మరోవైపు తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు.
పొలం వద్ద ముదిరిన భూమి గెట్టు పంచాయితీ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో సోమవారం చోటుచేసుకున్నది. జంగిలి పెద్ద రాజు, దాసరి మార్కండేయకు పొలం గెట్ట�
రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులు ఉండి మత్స్య సొసైటీలు లేని గ్రామాలను గుర్తిస్తున్నామని, 3 నెలలపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి నూతన సొసైటీలను ఏర్పాటు చేయడంతోపాటు 1.30 లక్షల మంది మత్స్యకారులకు సభ్యత్వం కల్పిస్�
నూతన సచివాలయం ఆవరణలో పు నర్నిరించిన నల్లపోచమ్మ ఆలయంలో ప్రతిష్ఠించనున్న దేవతామూర్తుల రాతి విగ్రహాలు సిద్ధమయ్యాయి. వీటిని ఒకట్రెండు రోజుల్లో టీటీడీకి చెందిన ప్రత్యేక వాహనంలో తిరుపతి నుంచి హైదరాబాద్కు
భారత దేశాన్ని మతోన్మాద దేశంగా మారుస్తున్న బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని పీఠిక నుంచి సెక్యులరిజం, సోషలిజం పదా లు మాయమవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమ�
జిల్లాలో గంజాయి మహమ్మారిని అంతమొందించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దన�