Fungal Infection | ఫంగస్ అని లైట్ తీసుకుంటే అది మన అంతుచూసేదాక వదలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంపై ఫంగస్ ఆనవాళ్లు కనిపించగానే చికిత్స తీసుకోవాలి. లేదంటే చాలా ప్రమాదకరం.. ప్రాణాంతకం.
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యాణా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ అనుకోని అతిథి ఈ యాత్రలో పాలుపంచుకుంది. విదేశీ జ
Fat Loss tips | శరీరంలో పేరుకుపోయే కొవ్వులు మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలను తీసుకొస్తాయి. బరువు తగ్గించుకోవడంతోపాటు కొవ్వులను కరిగించేందుకు కొన్ని చిట్కాలు పాటించడం అత్యవసరం.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,88,768 మందిని పరీక్షించగా.. 214 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,761కి చేరింది. ప్రస్తుతం దేశం�
బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసు�
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక సమావేశం రణరంగంగా మారింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పరస్పరం తోసుకొంటూ కుర్చీలు విసురుక�
రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్డ్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పించిన 25 మంది అధికారులకు ఈ నెల 24, 27 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్కు లేఖ రాసింది
సర్వజన హితమే తమ పార్టీ లక్ష్యమని బీఆర్ఎస్ నేత, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు స్పష్టం చేశారు. దేశంలో కేవలం కొన్ని వర్గాలకు కొమ్ముకాసి మిగిలిన అన్ని వర్గాలను అణచివేయడమే ప్రధాని నరేంద్రమోదీ విధానంగా