తెలుగు సాహితీరంగానికి జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచల మల్లినాథ సూరి పేరిట మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ వర్సిటీని మూడు కోర్సులతో
తెలుగు సాహితీరంగానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచాల మల్లినాథ సూరి పేరిట ఆయన స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత వర్సిటీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చ�
నిజానికి అరుణ, మానస దళిత ఆధునికానంతర కథలను ఆహ్వానించారు. పోస్ట్ మాడ్రన్ నేపథ్యంలోనే కథలు వస్తే నడుస్తున్న చరిత్రని రికార్డు చేసిన పుస్తకం వస్తుందని అనుకున్నారు. దళిత కథ పుట్టిందే వాడలో. అయితే ఇప్పటికే
దళితకథకు వస్తువు, శిల్పం, శైలి అన్నీ జీవితమే. దళిత కథకు స్వీయానుభవమే మూలం.
నిజ జీవితంలోని కనపడని అనేక కోణాలను, వాస్తవ చిత్రణలను దళిత కథలు చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
అనువాదం అంటే ఏమిటి, అనువాదాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు? ‘ఇచ్చి పుచ్చుకోవడం’ అన్న భావనే మని షి మనుగడకు మూలాధారం. అంతేకాదు ‘తెలియంది తెలుసుకోవడం, తెలిసింది పంచుకోవడం’ అన్నది మానవ సంస్కృతిలో అంతర్భాగ�
వజ్రోత్సవ భారతావనికి ‘చెలిమె’ అందిస్తున్న సాహితీ నీరాజనం ఇది. ‘నమస్తే తెలంగాణ’ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. అనేక మంది కవితలు రాసి స్వాతంత్య్రోద్యమ విలువలపై తమ మమకారాన్ని చాటుకున్నారు. వారంద�
-తెలుగు సాహిత్యం: వెలమనాయకులు సంస్కృతంతోపాటు తెలుగును కూడా పోషించారు. ఈ కాలంలో అనేక తెలుగు కావ్యాలు వెలువడినాయి. పూసపాటి నాగనాథుడు తెలుగులో విష్ణుపురాణం రచించాడు. ఈ గ్రంథంలో వెలమనాయకుల విజయాల వర్ణనలు ఉన
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలుగు యూనివర్సిటీ, జనవరి 4: తెలుగు సాహిత్యం లో డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు కథ, నవలా రచయితగా, పరిశోధకునిగా, విమర్శకునిగా గొప్ప సేవ చేశారని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆ
R. Vidyasagar Rao jayanti | సొంత ఊరు జాజిరెడ్డిగూడెం అయినా, విద్యాసాగర్రావు గారి పాఠశాల విద్య నల్లగొండ, హుజూర్నగర్, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో సాగింది. స్కూల్లో ముఖ్యంగా సూర్యాపేట లైబ్రరీలో సాహిత్యం, నాటకాలపై మక్కువ �
తెలంగాణ సాహిత్య ప్రస్థానం 38 సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు సోదరులు తమ ఇంటి పేరుతో ‘ఒద్దిరాజు సోదరులు’గా ప్రసిద్ధి చెందారు. వీరు వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామానికి దేశ్ముఖ్లు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్క�
కాంచనపల్లి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ‘భావమంజరి’ అన్న పద్య కావ్యాన్ని వెలువరించి సాహిత్య లోకంలోకి ప్రవేశించారు. 1994లో బాణాల శ్రీనివాస్, ఏనుగు నరసింహారెడ్డితో కలిసి ‘ఆచూకీ’ అనే కవితా సంకలనాన్ని తీ�
నాలుగు గోడలతోకొంత వైశాల్యంలోజీవిస్తున్న గదులేనా ఇల్లూ నా బతుకూమొత్తంగా అదే నా స్పృహనా సృజన లోకం శ్వాసబంధాలూ బంధువులూ ఎన్ని ఉన్నానా ప్రాణం గట్టి స్నేహాల తీరని దాహాలేనా బతుక్కు పునాదులేసిందిబడి అక్షరా�
క్రీ.శ 15వ శతాబ్దం పూర్వభాగంలో ఉన్నటువంటి కవులు నాటి రాజకీయ కల్లోలం వల్ల రాజాదరణ లేక తమ రచనలను దేవునికి అంకితంగా ఇచ్చారు. వీరశైవులైన కవులేమో రాజాదరణను కోరుకోకుండానే కావ్యాలు రచించారు. మల్లన ‘రుక్మాంగద చర�