‘కావ్యేషు నాటకం రమ్యం’ అనే ఆర్యోక్తి దృశ్య కావ్య ఔన్నత్యా న్ని తెలియజేస్తుంది. దృశ్య కావ్యానికే నాట కం, నాట్యం, దృశ్యం, ప్రేక్ష్యం, ప్రేక్షనీయకం, రూపకం అనే పర్యాయపదాలున్నాయి.
పదమూడవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఘనంగా నిర్వహించారు. అమెరికా కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర వర్సిటీ ప్రాంగణంలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. ఇందులో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, సిలికానాంధ్ర వ�
తెలుగు సాహిత్య ప్రపంచంలో విమర్శకులు, భాషా శాస్త్రవేత్తగా పేరుగాంచిన మేధావి చేకూరి రామారావు. ‘చేరా’గా అందరికీ సుపరిచితులైన ఆయన తెలుగు వాక్యాన్ని విశ్లేషించడంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కొత్త వి
‘గద్దర్ లాంటి కళాకారుల సంస్కృతీ ప్రదర్శన వల్లనే విప్లవం పట్ల నాకు న్న నమ్మకం నానాటికీ బలపడుతున్నది’ (ప్ర.జ.) అన్న శ్రీశ్రీ మాటల్లో గద్దర్ పాట ఔన్నత్యం తేటతెల్లమవుతుంది. ‘అడవిలో ఎన్నెలమ్మ ఆకును ముద్దాడ�
మహాకవి సి.నారాయణరెడ్డి స్వగ్రామం హనుమాజీపేటలో, సినారె పుట్టి పెరిగిన ఇంట్లో నెలకొల్పిన స్ఫూర్తికేంద్రం ‘కవితా కర్పూర క్షేత్రం’. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణకాశి వేములవాడకు 8 కిలో మీటర్ల దూరంలో ఉ�
సద్దుల బతుకమ్మ రోజు తెలంగాణ మొత్తం పూల సందోహమే! సద్దుల బతుకమ్మ ఎన్నో సుద్దులు నేర్పుతుంది. సుద్దులు అంటే మంచి మాటలు. సుధ అంటే అమృతం. అమృతమంటే మంచి అని అర్థం. నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె పంచామృతాలు.
కిన్నెర ఆర్ట్ థియేటర్స్ , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎన్.లహరి రచించిన ‘నానీల తీరాన’ సంపుటిని ఈ నెల 27న ప్రముఖ కవి ఎన్.గోపి ఆవిష్కరిస్తారు.
తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో కునారిల్లిన సమాజం నుంచి మొదలుకొని అంటే 1930వ దశకం నుండి 2007 దశకం సగం కాలం వరకూ యశోదారెడ్డి మూడు తరాలనూ, ఆ తరాలలో వచ్చిన అనేక మార్పులనూ గమనించారు.
తెలుగు సాహిత్యం సమాజానికి మంచి సందేశం ఇచ్చేవిధంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా సాహితీ ద