నాలుగు గోడలతోకొంత వైశాల్యంలోజీవిస్తున్న గదులేనా ఇల్లూ నా బతుకూమొత్తంగా అదే నా స్పృహనా సృజన లోకం శ్వాసబంధాలూ బంధువులూ ఎన్ని ఉన్నానా ప్రాణం గట్టి స్నేహాల తీరని దాహాలేనా బతుక్కు పునాదులేసిందిబడి అక్షరా�
క్రీ.శ 15వ శతాబ్దం పూర్వభాగంలో ఉన్నటువంటి కవులు నాటి రాజకీయ కల్లోలం వల్ల రాజాదరణ లేక తమ రచనలను దేవునికి అంకితంగా ఇచ్చారు. వీరశైవులైన కవులేమో రాజాదరణను కోరుకోకుండానే కావ్యాలు రచించారు. మల్లన ‘రుక్మాంగద చర�
తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 17: తెలుగు భాషా సాహిత్య రంగంలో విశేష సేవలందిస్తున్న కవి సుధామకు సాహితీ పురస్కారం అందించడం ముదావహమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. తెలంగాణ సారస్వత పర�