వాక్కు నా దైవం శబ్దం నా దైవం’.ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆచార్య సి.నారాయణ రెడ్డిని ‘మీరు ఆస్తికులా?’ అని అడిగిన ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం ఇది! నిజమే! సి.నారాయణ రెడ్డి వాక్కును,శబ్దాన్ని ఎంతగానో ఆరాధించా�
అయితే ఒకప్పటి తెలుగు సాహిత్యంలో గ్రాంథిక పదజాల శాతం అధికంగా ఉండేది. అంతేకాకుండా జటిల గ్రాంథికంతో కొందరు, అర్ధ గ్రాంథికంతో మరికొందరు, సరళ గ్రాంథికంతో ఇంకొందరు కవులు పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, కథ, కవిత,
‘మీరు చెప్తే నమ్మరు గానీ ఆ జొన్నరొట్టెలుతండాకు రానన్న ప్రతి వాడి గల్లా పట్టి లాక్కొస్తాయి. మా రొట్టె దేహం నిండాకనబడని పచ్చిదనంజీబ్లోని తడిని పీల్చుకుని నాలుకను నమిలి మింగేస్తుంది..’
ఆధునిక విద్య కారణంగా రచయితలు కూడా అసంఖ్యాకంగా పుట్టుకొచ్చారు. వీరి చేతుల్లో కొన్ని వందల పుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో ఏవి మంచివి అంటే చెప్పడం కష్టమైన పనే. కానీ సీనియర్ పాత్రికేయులు, కథకుడు, విమర�
తెలుగు సాహిత్యంలోని ఆధునిక ప్రక్రియల్లో నవల ముఖ్య మైనది. ఒకప్పుడు సుదీర్ఘమైన నవలలను పాఠకులు ఎంతో ఇష్టంగా చదివేవాళ్లు. ఇప్పుడు జీవితంలో వేగం పెరిగి పోయింది. ఇలాంటి సమయంలో పెద్దపెద్దవీ, ఎప్పుడో వెలు వడినవ
ప్రముఖ రచయిత, ప్రజా కవి, విశ్రాంత ఉపాధ్యాయుడు, దివ్యాంగుల సంఘం నాయకుడు నల్లెల రాజయ్య (62) కన్నుమూశారు. ములుగు జిల్లా జాకారానికి చెందిన ఆయన హనుమకొండలోని పద్మాక్షమ్మ గుట్ట వద్ద నివాసం ఉంటున్నారు.
కాకతీయ యూనివర్సిటీ, వల్లంపట్ల ఆర్ట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 30, 31న వల్లంపట్ల సాహిత్యం-సామాజిక చైతన్యం అంశంపై రెండు రోజులపాటు కేయూలోని కామర్స్ సెమినార్ హాల్లో జాతీయ సదస�
కేవీ రమణాచారి తండ్రి రాఘవాచారి జ్ఞాపకార్థం.. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి తండ్రి, ప్రముఖ కవి కేవీ రాఘవాచారి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో �
ఆంగ్ల మాధ్యమ పాఠశాలల ప్రభావంతో మన మాతృభాష తెలుగు క్రమంగా అదృశ్యమైపోతున్నది. తెలుగు భాషాభిమానులు ఆందోళన చెందుతున్న తరుణంలో తెలుగు సాహితీ అర్చకుడిగా జిల్లాకు చెందిన డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్ ఇందూ�
ఆధునిక సాహిత్యం విభిన్న రీతులు సంతరించుకుంటూ నూతనత్వాన్ని సొంతం చేసుకుంటున్నది. శైలి, నిర్మాణ పరంగా ఎప్పటికప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతూ, అనేక పేర్లతో, విధానాలతో నవీన సాహిత్యం తన వర్గప్రయోజనం దిశగా అ�
ఇప్పటికి నాలుగు శతాబ్దాల కిందట, సరిగ్గా లెక్క చెప్పాలంటే 422 ఏండ్ల కిందట 1620 ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించిన కంచర్ల గోపన్న తెలుగు సాహిత్యంలో మొదటి వాగ్గేయకారుడిగా, భక్త రామదాసుగా చరిత్రలో నిలిచిపోయా�
రాజాస్థానాల్లో ఊరేగుతున్న కవిత్వాన్ని అట్టడుగు వర్గాల వాడలకు, వివిధ వృత్తుల వద్దకు తీసుకెళ్లి పట్టం గట్టాడు సోమన. అందుకే సోమన తొలి సామాజిక కవి. ద్విపదలో స్వతంత్ర రచనలు చేసిన ఆదికవి.