కిన్నెర ఆర్ట్ థియేటర్స్ , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎన్.లహరి రచించిన ‘నానీల తీరాన’ సంపుటిని ఈ నెల 27న ప్రముఖ కవి ఎన్.గోపి ఆవిష్కరిస్తారు.
రవీంద్రభారతి సమావేశ మందరింలో ఈ కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, ఎన్.రఘు, ఎన్.మమత, ఎన్.వెంకటేశం, బైస దేవదాసు, వెన్నెల సత్యం, కూడికాల వంశీధర్, ఆర్.ప్రభాకర్రావు, ముద్దాళి రఘురామ్ పాల్గొంటారు.
– కిన్నెర ఆర్ట్ థియేటర్స్