పీఈటీ పోస్టులను కాంట్రాక్టు విధానంలో నియమించడాన్ని విరమించుకోవాలని, ప్రత్యేక డీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామని ప్రకటించాలని టీయూపీఈటీఏ అధ్యక్షుడు మాదగోని సైదులుగౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎ
రసరంజని 32వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నాటకోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్ను రెడ్హిల్స్లోని డాక్టర్ కేవీ రమణాచారి క్యా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 12న రవీంద్రభారతిలో మాట్లాడుతూ గొప్పమాట ఒకటన్నారు. ‘తాను అబద్ధాల ప్రాతిపదికన రాష్ర్టాన్ని నడపబోనని, వాస్తవాలను చెప్పి తెలంగాణను ప్రగతిపథంలోకి నడిపించేందుకు కృషిచేస్తా’�
ఏ కళారూపానికైనా రాణింపు... నవ్యత, నాణ్యతే. నాటక కళ ఇందుకు మినహాయింపు కాదు. అది పౌరాణికం, జానపదం, సాంఘికం.. ఏదైనా కావొచ్చు! మనకు సాంఘిక, పౌరాణిక నాటకాలు ఉన్నంత విరివిగా జానపద నాటకాలు లేవు. అందునా ఆధునిక జానపద నా�
ప్రజావాగ్గేయకారుడు, తెలంగాణ గర్వించే బిడ్డ గద్దర్ అని, 50 ఏండ్లపాటు తన ఆట, పాట, మాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన పోరాటయోధుడు అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు.
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సోమవారం బీసీ రణభేరి మహాసభ నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Revanth Reddy | మీడియా గురించి, విలువల గురించి రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు విన్నాక దాదాపు 15 ఏండ్ల కిందట రేవంత్రెడ్డి సమక్షంలోనే జరిగిన ఒక చర్చ గుర్తుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అప్పుడు టీడీపీ ప్రతిపక్ష�
గద్దర్ పేరిట కవులు, కళాకారులతోపాటు సినీరంగంలో పురస్కారాలు అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దర్ మాటలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. గద్దర్ జయంతి
ఏ దేశంలోనైతే మహిళలు గౌరవించబడుతారో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు. సావిత్రిబాయిపూలే 193వ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని మెయిన్హాల్లో బుధవారం ఘనంగా న�
ఏ దేశంలోనైతే మహిళలు గౌరవించబడుతారో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు. సావిత్రిబాయిపూలే 193వ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని మెయిన్హాల్లో బుధవారం ఘనంగా న�
కళలు, కళాకారులు, ఆట, పాటలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, ప్రాచీన కళలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కళాకారులపై ఉందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.