తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమీ, సాహితీ సాంస్కృతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతి నుంచి గోల్కొండ వరకు మహా కవియాత్ర నిర్వహించారు.
మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో వైద్యశ్రీ అవార్డు-2022 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్
కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందు వరుసలో ఉన్నదని, కళాకారులను అక్కున చేర్చుకుని వారికి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉందని అబ్కారీ, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నా
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3న రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహించనున్నట్టు దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ బీ శైలజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ తెలిపా�
సింగిడి రంగుల తల్లి బతుకమ్మ మెరిసింది. పల్లె పాట మురిసింది. ‘నమస్తే తెలంగాణ’, ‘విశ్వసాహితీ’ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ‘లక్ష’ వరాల బతుకమ్మ పోటీకి విశేష స్పందన లభించింది. అడవి పూలతల్లి చుట్టూ చిత్రీ
జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్లేయర్ల ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. గుజరాత్ వేదికగా ఈనెల 12వ తేదీతో ముగిసిన ప్రతిష్ఠాత్మక 36వ జాతీయ క్రీడల్లో సత్తాచాటిన రాష్ట్ర ప్లేయర్లను ప్రభుత్
ప్రపంచ మే డే దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కార్మిక శాఖ మంత్రి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రవీంద్రభారతిలో భారత ఫుట్బాల్ ప్లేయర్ గుగులోతు సౌమ్య, పారా షట్లర్ గుడేటి సరితను సన్మానిస్తున్న రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవ�
హైదరాబాద్ : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ – సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో మూడురోజుల (ఆగస్టు 10, 11, 12) పాటు నిర్వహిస్తున్న నృత్యోత్సవం – 2021 ప్రారంభమైంది. నగరంలోని రవీంద్రభారతీలో జరుగుతున్న ఈ నృత్యోత్స�