అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రవీంద్రభారతిలో భారత ఫుట్బాల్ ప్లేయర్ గుగులోతు సౌమ్య, పారా షట్లర్ గుడేటి సరితను సన్మానిస్తున్న రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య తదితరులు పాల్గొన్నారు.