జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 54 మంది టీచర్లను రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు వరించాయి. 2023- 24 విద్యాసంవత్సరానికిగాను ఉత్తమ టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం ఉత్తర్�
గణేశకౌత్వంతో మొదలైన అనన్య కూచిపూడి రంగప్రవేశం ఆద్యం తం సభికులను ఉర్రూతలూగించింది. ఆమె ప్రదర్శించిన విభిన్న భంగిమలు వీక్షకులకు పూనకాలు తెప్పించాయి. ‘తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు’ అంటూ సాగిన నాట
కిన్నెర ఆర్ట్ థియేటర్స్ , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎన్.లహరి రచించిన ‘నానీల తీరాన’ సంపుటిని ఈ నెల 27న ప్రముఖ కవి ఎన్.గోపి ఆవిష్కరిస్తారు.
రవీంద్రభారతి, ఆగస్టు 6: మన సంప్రదాయాలను నేటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. దీపాంజలి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్నీ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాట్య నృత్యం�
ఆలోచనలకు పదును పెట్టారు. సమ సమాజాన్ని మేల్కొలిపే, ఆలోచింప చేసే కథలు అందించారు. ఒక్కో కథకు ఒక్కో చరిత్ర.. చదివినకొద్దీ.. ఇంకా చదవాలనిపించే ఉత్సాహం. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాదిగా కథలు వచ్చిచేరాయి.. తెరిచి చూస
గిరిజనాభ్యుదయానికి చేయూతనిచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరేనని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ప్రశంసించారు. పోడు భూములకు పట్టాలు, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతం వరకు పె
‘సఫాయన్నా.. మీకు సలామన్నా.. మీతోనే పల్లెలు ప్రగతిని సాధించాయన్నా..’ అని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ప్రశంసించారు. గ్రామాల్లో గణనీయమైన మార్పులు వచ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సాగునీటి దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి.
కుల, మతాలకు అతీతంగా సమాజ శ్రేయస్సుకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడి స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని స్త్రీశిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్�
దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎంతో కృషి చేస్తున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఇందుకు ని
తెలంగాణ పౌర సమాజం తలెత్తుకునేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడం చరిత్రలో సువర్ణాధ్యాయమని గ్రా మోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు
తెలంగాణ సినీ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్కు 28న రవీంద్రభారతిలో ఘనంగా అభినందన సభను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు.
సమాజాన్ని చైతన్య పరిచే రచనలు చేయాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో లేఖిని రచయిత్రుల వేదిక సరసిజ థియేటర్స్ ఫర్ వి మెన్
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం.. క్యూబాపై విధించిన చట్ట విరుద్ధమైన ఆర్థిక దిగ్బంధానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం’ అని చే గువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా పిలుపునిచ్చారు.