తెలుగు సాహిత్యంలో దార్శనిక దృష్టిని, పరిశోధనా వైశిష్ట్యాన్ని సమన్వయపరిచిన ఆచార్య ఎస్వీ రామారావు పేరు సాహిత్య విమర్శా సంప్రదాయంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. 1941 జూన్ 5న వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ స్వీకర్త, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్యం, జ్ఞాపకా లు, అనువాదాలతో ఒకరోజు సాహితీ సమ్మేళనాన్ని హైదరాబాద్లోని దర్బార్ హాల్, వీరనారి చాకలి ఐలమ్
రాపోలు సీతారామరాజు రచించిన ‘నెల్సన్ మండేలా’ గ్రంథం తెలుగు సాహిత్యంలో అరుదైన జీవిత చరిత్రగా నిలుస్తుంది. రచయిత మండేలా జీవితాన్ని కథనం చేయడమే కాకుండా, ఆయన వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, మానవీయత, తత్త్వబో
‘సృజనకారుడికి భావనా శక్తి ఎంతో ముఖ్యం. అది ఎంత బలంగా ఉంటే సృజనాత్మకత అంత విలక్షణంగా రూపొందుతుంది’ అన్న కేవీఆర్ మాటలు డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ రచనలకు సజీవ సాక్ష్యాలు. ఆది నారాయణ రచనలు చదివినప్పుడు ఈ
తెలుగు సాహిత్యంలో సమాజ చైతన్యానికి రాజ్యంపై రాజీలేకుండా మహాకవి దాశరథి కృష్ణమాచార్య ఎన్నో రచనలు చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని దాచలక్ష్మయ్య ఫం
ప్రకాశం జిల్లాలో ఎక్కడో మారుమూల పల్లెటూళ్లో పుట్టి, దళిత జీవితాన్ని అనుభవిస్తూ, పసితనంలోనే తల్లిప్రేమకి దూరమై తనను తాను నిలబెట్టుకోవడానికి తెలుగు సాహిత్య యవనిక మీద కవిగా అడుగుపెట్టి అటు విమర్శలో, ఇటు క�
మార్పు శాశ్వతం అనే చమత్కారాన్ని మనం తరచూ వింటూనే ఉంటాం. తెలుగు సాహిత్యంలో ఈ మార్పును కవులు బాగానే ఒంటపట్టించుకున్నారు. ముఖ్యంగా తమ కవిత్వ సంకలనాల శీర్షికల విషయంలో ఈ మార్పు కనిపిస్తుంది.
తెలుగు సాహిత్య ఆకాశాన ఉజ్జలమణి పాల్కుర్కి సోమన. దీప్తిమంతమైన విశిష్ఠ వైవిధ్య కవిత్వాన్ని అందించిన మహాకవి. తల్లి శ్రీరమాదేవి, తండ్రి విష్ణురామ దేవుడు. తుముకూరు జిల్లా (కర్ణాటక రాష్ట్రం)లో హాల్కుర్కె, తెల�
స్నేహితానికి, సాహిత్యానికి విబేధాలుంటాయా.. పోనీ ఏదైనా అంశం మీద ఈ రెంటికీ మధ్య వైరం వస్తుందా... అలా మాటా మాటా వస్తే వారిద్దరి మధ్య రాజుకుంటుందా.. అసలు మన ఇద్దరం మన దారులు వేర్వేరు అని విడివిడిగా విడిపోతారా.. స�
తెలుగు సాహిత్యంలో జీవిత కథలు.. జీవన ప్రయాణాల చరిత్ర నిక్షిప్తాలు కొత్త కాదు. అతడు-ఆమె.. కాశీయాత్ర నుంచి దాశరథి ‘జీవనయానం’ వరకు సుసంపన్నమైన సాహితీ భాండాగారం తెలుగు జాతిది.
తెలుగు సాహితీ వనంలో సామల సదాశివుడు ఒక తోటమాలి. తన రచనల పూలతో తెలంగాణ తల్లిని అర్చించిన సరస్వతీమూర్తి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనా, ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిలాషి. తెలుగు, హిందీ, మరాఠీ, పారసీ, ఉర్దూ, ఇంగ్లీ�
వెయ్యేండ్ల తెలుగు సాహిత్యంలో ఎనిమిది వందల ఏండ్ల సాహిత్యం ప్రాచీన సాహిత్యం, మిగిలిన రెండు వందల ఏండ్ల సాహిత్యం ఆధునిక సాహిత్యం. ప్రాచీన సాహిత్యంపై సంస్కృత ప్రభావం, ఆధునిక సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం బాగా కని