ఆధునిక ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన జీవితచరిత్ర రచయితల్లో అమెరికన్ రచయిత, ప్రొఫెసర్ ‘వాల్టర్ ఐజాక్సన్' ఒకరు. ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల జీవితాలను లోతుగా అధ్యయనం చేసి, వారి వ్యక్తిత్వంలోన�
సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ సాహిత్య అకాడమీలో నిర్వహించిన సుప్రసిద్ధ కవి, కేంద్ర సాహిత్
సాహిత్య జగత్తులో అంతర్భవించని శాస్త్రం, కళ, విద్య లోకంలో ఉండదంటారు పెద్దలు. సాహిత్యం సర్వతోముఖమైన మానవుని జీవనాను భవాల సంపుటి. ‘తెలుగు సాహిత్యంలో శ్రీ విద్యా సంప్రదాయము’ అనే పేరుతో శాస్త్రుల భార్గవరామ శ
2022 డిసెంబర్ 24న మొదటి కథాసంపుటి ‘ఇసుక అద్దం’ ప్రచురించిన నాలుగేండ్ల్లు గడవకముందే మరొక రెండు సంకలనాలు ప్రచురించి తెలుగు సాహిత్యలోకాన్ని ఆశ్చర్యపరిచారు. వృత్తిలో భాగంగా, ప్రవృత్తిలో భాగంగా ఆమె ఎక్కువ ప్ర
తెలుగు సాహిత్యంలో రైతు జీవితాన్ని మేరెడ్డి యాదగిరి రెడ్డి సమగ్రంగా ఆవిష్కరించారని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ �
తెలుగు సాహిత్యంలో వచన కవితా ఉద్యమం ఒక సువర్ణ అధ్యాయం. ఒకప్పుడు ఛందస్సు, ప్రాస, అలంకారాల బందిఖానాలో ఉన్న తెలుగు కవిత్వాన్ని వీధుల్లోకి తెచ్చి, సామాన్యుడి గొంతును వినిపించిన అద్భుత ప్రక్రియ వచన కవిత.
ప్రముఖ కవి, రచయిత, చరిత్రకారుడు, శతాధిక గ్రంథకర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ మలయశ్రీ (ఎస్ మల్లయ్య) అస్తమించారు. తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించి, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం కలిగి
తెలుగు సాహిత్యంలో కవి అనేది కేవలం కవితలు పద్యాలు రాసే వాడే కాదు. సమాజానికో ఆత్మ, మనసుల మధ్య ఒక వారధి. ఆ పాత్రను అత్యంత నిబద్ధతతో, స్వచ్ఛమైన హృదయంతో నిర్వర్తించిన కవుల్లో కొరుప్రోలు హరనాథ్ ఒకరు.
కొవిడ్ అనంతర కాలంలో తెలుగు సాహిత్యంలో సరికొత్త ధోరణులు చోటుచేసుకొన్నాయి. అంతర్జాల వేదికలు, సాహిత్య సదస్సులు, సభలు, పుస్తక ప్రదర్శనలు, సాహిత్య జాతరలు అక్షర జగత్తుకు కొత్త కళను తెచ్చాయి. పలు రంగాల నుంచి వస
తెలుగు సాహితీవనంలో మట్టివాసనను, ప్రాంతీయ చైతన్యాన్ని అక్షర రూపంలో నిలిపిన ప్రముఖ కవి, విమర్శకుడు, ఆలోచనాపరుడు డాక్టర్ నందిని సిధారెడ్డి. ఆయన రచించిన కవితా సంపుటి ‘అనిమేష’కు 2025 సంవత్సరం కేంద్ర సాహిత్య అ�
దాశరథి కవిత్వాన్ని అంచనా వేసి చూస్తే ఆయన తెలంగాణలో ప్రజ్వరిల్లిన సంఘర్షణకు, పునరుజ్జీవనానికి ప్రతీకగా రూపొందిన కవిగా నిరూపితమవుతారు. ఆయన కవితా రంగంలోకి వచ్చేదాకా తెలంగాణలో సాహిత్య సృష్టి 17, 18వ శతాబ్దాల�
మధ్య ప్రాచ్యంలో వెలువడిన పాతకాలపు గేయ కథలన్నింట్లోకీ ప్రాచీనమైంది పగిలిన ఓడలో నావికఁడు అంటారు. సామాన్య శకానికి పూర్వం రెండువేల సంవత్సరాల కిందటి అంటే, నాలుగువేల యేళ్ళ నాటి కథ అది.
బీసీల హక్కుల సాధనకై జరుగుతున్న సామాజిక ఉద్యమంలో రచనలు చేసే చారిత్రక బాధ్యతను బీసీ కవులు,రచయితలు, సాహితీవేత్తలు తమ భుజాలపై వేసుకొని ముందుకు సాగాలని పూర్వ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నా�
తెలుగు సాహిత్యంలో దార్శనిక దృష్టిని, పరిశోధనా వైశిష్ట్యాన్ని సమన్వయపరిచిన ఆచార్య ఎస్వీ రామారావు పేరు సాహిత్య విమర్శా సంప్రదాయంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. 1941 జూన్ 5న వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర