అని అన్నప్పుడే అర్థమైంది కాళోజీ అంతరంగం, ఆవేదన, ఆగ్రహం అంతులేనివని. ఈ ప్రపంచంలోని సమూహంతో గొడవకు అదే మూలకారణమని అర్థమైంది. పాలకుల నిర్లక్ష్యం వలన అనేక కష్టాల కడలిలో సతమతమవుతూ జీవన విధ్వంసానికి గురవుతున్
ఆనందచారి కవిగా ప్రసిద్ధులు. కవిగా ఆయన చేయితిరిగినతనం కథకుడిగా కూడా ఒక పరిణితమైన చేతివాటాన్ని చూపించింది. ఆయన కథల్లో వస్తువు ఎంపిక, కథనం చేసిన తీరు, దాని వెనుక పూసల్లో దారంలా ఆయన వ్యక్తీకరించిన రాజకీయ అభి�
వేమన, శేషప్ప పద్యాలతో సమానంగా సాహిత్యాన్ని సృష్టించి, ఆశు కవిత్వంతో అశేష ప్రజానీకాన్ని ఆకర్షించి, తన పద్యాలతో నిజాం రాజు గుండెల్లో దడ పుట్టించారు. వివిధ సమస్యలతో తన దగ్గరకు వచ్చిన వారందరికీ ధైర్యాన్ని అ�
TANA | గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ‘తెలుగే మన వెలుగు’ అంశంపై 95వ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తి, మాతృభాషలో విద్య, ప�
తెలంగాణ భాష, యాస, అందులోని పలుకుబడులు మన ప్రాంత సంస్కృతికి, చారిత్రక వైభవానికి, ప్రజల జీవన విధానానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. శతాబ్దాల కాలంగా వివిధ రాచరికాల పాలన, ముఖ్యంగా నిజాం నవాబుల పాలన ప్రభావం �
సారంగ వడ్డెపల్లి రచించిన ‘సెల్ఫీ’ కథల సంపుటి ఆవిష్కరణ సెప్టెంబర్ 6 ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్వింకిల్ స్టార్ క్యాంపస్ (ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదురుగా)లో జరుగుతుంది. ఈ కార్యక్రమంల�
కాకతీయుల గడ్డపై పుట్టి కలాన్ని చేతబట్టి, కలంతోపాటు పరుగులు పెట్టి తెలంగాణ చైతన్యాన్ని కలవరించిన నిత్యకృషీవలుడు, తెలుగు పలవరించిన తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దేవులపల్లి రామానుజరావు. ఆధునికాంధ్ర సాహిత�
ఆధునిక ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన జీవితచరిత్ర రచయితల్లో అమెరికన్ రచయిత, ప్రొఫెసర్ ‘వాల్టర్ ఐజాక్సన్' ఒకరు. ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల జీవితాలను లోతుగా అధ్యయనం చేసి, వారి వ్యక్తిత్వంలోన�
సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ సాహిత్య అకాడమీలో నిర్వహించిన సుప్రసిద్ధ కవి, కేంద్ర సాహిత్
సాహిత్య జగత్తులో అంతర్భవించని శాస్త్రం, కళ, విద్య లోకంలో ఉండదంటారు పెద్దలు. సాహిత్యం సర్వతోముఖమైన మానవుని జీవనాను భవాల సంపుటి. ‘తెలుగు సాహిత్యంలో శ్రీ విద్యా సంప్రదాయము’ అనే పేరుతో శాస్త్రుల భార్గవరామ శ
2022 డిసెంబర్ 24న మొదటి కథాసంపుటి ‘ఇసుక అద్దం’ ప్రచురించిన నాలుగేండ్ల్లు గడవకముందే మరొక రెండు సంకలనాలు ప్రచురించి తెలుగు సాహిత్యలోకాన్ని ఆశ్చర్యపరిచారు. వృత్తిలో భాగంగా, ప్రవృత్తిలో భాగంగా ఆమె ఎక్కువ ప్ర