ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా ఏమిలేదు. కంటెంట్తో వచ్చే ప్రతీ సినిమా పెద్ద సినిమా రేంజ్లో కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇటీవలే రిలీజైన బలగం మూవీ కూడా ఇదే కోవలోకి చెందింది.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. గతేడాది ఈయన నటించిన ‘ఓరి దేవుడా’ రిలీజై ఘన విజయం సాధించింది.
టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) నెట్ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu)లో నటిస్తున్న విషయం తెలిసిందే. రానా నాయుడు మార్చి 10న నెట్ఫ్లిక్స్ (Netflix)లో ప్రీమియర్ కాబోతుంది. ఈ సందర్భంగా రానా నాయుడు
ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన అయ్యప్పనుమ్ కొషియుమ్ (Ayyappanum Koshiyum) చిత్రాన్ని తెలుగులో భీమ్లానాయక్ టైటిల్తో రీమేక్ చేశారు. ఆ తర్వాత లూసిఫర్, కప్పెల సినిమాలు కూడా తెలుగులో సూపర్ హిట్టయ్యాయి. కా�
బాలీవుడ్ స్టార్ హీరోలు, టాలీవుడ్ స్టార్ హీరోలతో మంచి అనుబంధాన్ని కొనసాగించడం కొత్తేమీ కాదు. తాజాగా బీటౌన్ స్టార్ హీరో అమీర్ ఖాన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఒక్క చోట కలిసి సందడి చేశారు.
వెట్రిమారన్ (Vetrimaaran) జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని ఇప్పటికే ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుందని, ఫస్ట్ పార్టులో తారక్ (Jr NTR), రెండో పార్టులో ధనుష్ లీడ్ �
యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbacaram) ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్టైనర్ మీటర్ (Meter)లో నటిస్తున్నాడు. ఇవాళ చిత్రయూనిట్ మీటర్ టీజర్ (Meter Teaser)ను లాంఛ్ చేసింది.
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ప్రస్తుతం తమిళ సూపర్స్టార్ రజినీకాంత్తో యాక్షన్ కామెడీ డ్రామా నేపథ్యంలో జైలర్ (Jailer) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ ఓ స్టార్ హీరో నుంచి అరు�
బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన పఠాన్ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది.
టాలీవుడ్లో కొన్ని కాంబోలకు మంచి పేరుంది. వాళ్ల కలయికలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కాంబినేషన్ ఒకట
అత్యాధునిక లగ్జరీ సౌకర్యాలతో హైదరాబాద్లో ఏసియన్ మల్టీప్లెక్స్ (AAA Cinemas) థియేటర్ను ఏర్పాటు చేస్తున్నాడు అల్లు అర్జున్. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్ నిర�
పదేళ్ల క్రితం '3' అనే సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టింది ఐశ్వర్య రజినీకాంత్. కమర్షియల్గా ఈ సినిమా సేఫ్ కాలేకపోయినా.. ఐశ్వర్య దర్శకత్వ ప్రతిభకు ప్రశంసల వర్షం కురిసింది.
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై తిరుగులేని విజయాలను సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి 'సార్పట్ట పరంపర'. పా.రంజిత్ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో ఆర్య ప్రధాన పాత్రలో నటించాడు. రెండేళ్ల క్�
తెర ముందు ముఖానికి రంగేసుకుని అందరినీ అలరించే నటీనటుల జీవితాల్లో రంగు తీసేస్తే ఎన్నో విషాదభరిత కథలుంటాయి. అందరిలో అనలేము కానీ, కొందరి జీవితాల్లో మాత్రం సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విషాదం దాగుంటుంది.