ఆదిలాబాద్ ప్రజలకు ఆయువుపట్టు లాంటి సీసీఐని తిరిగి ప్రారంభించకుండా ఆ సంస్థ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమవడం మోదీ ప్రభుత్వ కుటిలత్వానికి పరాకాష్ట అని, సీసీఐని తుక్కుకింద అమ్మే నిర్ణయాన్ని కేంద్రం వెన�
ఐదారేండ్లుగా పుష్కలమైన చెరువు నీళ్లు, భూగర్భ జలాలతో బంగారు పంటలు పండించిన చింతకుంట, రాజారాంతండా మళ్లీ పదేళ్ల కిందటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రధాన ఆధారంగా ఉన్న చెరువు, వరదకాలువలోకి నీళ్లు రాకపో�
భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీచేసే అధికారం కలెక్టర్లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లేని అధికారాన్ని కలెక్టర్లు ఎలా వినియోగిస్తారని ప్రశ్నించింది.
విద్యుత్తు కోతలకు తోడు, సాగునీరు అందక పచ్చని పంటలు కండ్లముందే ఎండిపోతున్నా కాపాడుకోలేపోతున్న రైతుల గోసను, ఆవేదనను రేవంత్రెడ్డి సర్కారు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగ�
స్వరాష్ట్రం సిద్ధించడానికి ముందున్న పరిస్థితులు మళ్లీ దాపురించాయి. నిరుడు వానలు బాగా కురిసినా జలాశయాల్లో మాత్రం నీళ్లు లేవు. గొంతెండిన పొలాలు కోతకు బదులు మేకల మేతకు ఆవాసాలుగా మారుతున్నాయి. యాసంగికి ఇబ�
ల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సృజన టెక్ ఫెస్ట్ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్దులు ఫెస్ట్ లో పాల్గొన్నార�
BRAOU | 75 శాతం మంది విద్యార్థులకు అపార్ ఐడీని తయారుచేసి ఇవ్వడం ద్వారా డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు తెలంగాణలోని ఇతర యూనివర్సిటీలకు మార్గదర్శిగా నిలిచింద
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికకు ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. మల్కపేట రిజర్వాయర్కు సాగునీరు విడుదల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Inter Exams | పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా రాయాలని చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్ సూచించారు. చెన్నూరు పట్టణంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సీఐ ఆధ్వర్య