Niranjan Reddy | తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్�
KTR | జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
BRS NRI | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి నేతృత్వంలో లండన్లోని టవర్ బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
భూమిని నమ్ముకుని ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలు నేడు పిడికిలెత్తి నిరసనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో గుండెల నిండా ఆత్మవిశ్వాసం�
ప్రతిష్ఠాత్మక మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో అదరగొడుతున్న తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష తన ఆరాధ్య ప్లేయర్ మిథాలీరాజ్ అడుగుజాడల్లో నడుస్తున్నానని పేర్కొంది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన మ్య�
పాఠశాల విద్యార్థుల్లో సెల్ఫోన్ వ్యసనం ముదిరిపోయింది. వారిలో చాలా మంది సోషల్ మీడియా మోజులో చిక్కుకుపోయారు. 14-16 ఏండ్ల మధ్య వయస్కుల్లో ఏకంగా 82% మంది తమ స్మార్ట్ఫోన్లను సోషల్ మీడియా కోసమే ఉపయోగిస్తున్నా
పీజీ వైద్య విద్య అడ్మిషన్లలో సుప్రీంకోర్టు స్థానిక కోటాను రద్దు చేయడంతో తెలంగాణపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో 2,700 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. ఇందులో 50 శాతం ఆ
రాష్ట్రంలో పాలన ‘అయితే జూబ్లీహిల్స్ నివాసం.. లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్' కేంద్రంగా సాగుతున్నది. ముఖ్యమైన సమీక్షలు, ప్రధానమైన నిర్ణయాలన్నీ అకడి నుంచే జరిగిపోతున్నాయి. మంత్రులు, అధికారులాం�
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన నాలుగు పథకాలకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో నిబంధనల ప్రకారం ఆ పథకాలను నిలిపివేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఓ పోలీసు అధికారిపై ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ దౌర్జన్యంగా ప్రవర్తించారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు విస్తరణ కోసం 600 ఎకరాల భూసేకరణకు ప్రజాభిప్రాయ స�
ఉన్నంతలో రంది లేకుండా బతికిన ఆ ఇంట వ్యవసాయం కోసం చేసిన అప్పులు చిచ్చుపెట్టాయి. పచ్చగా కళకళలాడిన వారి కుటుంబాన్ని ఆగం చేశాయి. సకాలంలో రైతు భరోసా అందక, రుణమాఫీ కాక అప్పులతో పాటు మిత్తీలు పెరిగిపోయి ఇంటిపెద�
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎంపిక చేయబడిన లబ్ధిదారుల జాబితాలో పలువురు మృతుల పేర్లు ప్రత్యక్షం కావడంతో మహబూబూబాద్ రూరల్ మండలం పరిధిలోని జంగిలికొండ గ్రామస్థులు అవాక్కయ్యా రు. వారిలో 12 ఏండ్ల క్రితం �