బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు క్యూ కట్టిన కంపెనీలు.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటినుంచి వరుసగా బయటి రాష్ర్టాలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, కేన్స్ సెమ�
కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్, బోర్డుతో మాట్లాడేందుకు అవగాహన లేని వ్యక్తులను ప్రభుత్వం పంపడంతోనే ఏపీ జలదోపిడీకి పాల్పడుతున్నదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించా
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్ మార్కెట్లు, ఐస్క�
కరోనా కష్టకాలంలో మినహా, బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏండ్ల పాలనలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని ప్రముఖ ఆర్థికవేత్త సౌరభ్ ముఖర్జియా అన్నారు. అది అక్షర సత్యమని భారతీయ రిజర్వు బ్
రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజే పరీక్షలకు 17, 010(3.42%) మంది విద్యార్థులు గైర్హాజరయ్యా రు. బుధవారం ఫస్టియర్ విదార్థులకు రెండో భాష పేపర్ పరీక్ష నిర్వహించగా, సెట్-బీ పేపర
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే లాభపడతాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్
Vinod Kumar | జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను డీ - లిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, కేవలం ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ సూచించారు. బుధవారం అల్లాదుర్గంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
Dairy Farmers | పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... పాడి రైతులు ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
KV Ramanachary | తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారికి బేగంపేటలోని కిమ్స్-సన్షైన్ దవఖానలో బుధవారం మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది.
Harish Rao | కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు.
Hyderabad Zoo | వేసవికాలం ప్రారంభమై ఎండలు మండుతున్న నేపథ్యంలో నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్కులో జంతువులకు చల్లని తాటాకు పందిళ్లను వేయడానికి అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు.