కొన్నిరోజులుగా మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోల్ (GBS Case) హైదరాబాద్కూ వచ్చేసింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళలకు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేటు దవాఖానలో �
మోసానికి మారుపేరు కాంగ్రెస్. వంచనకు కేరాఫ్ అడ్రస్ హస్తం పార్టీ. నమ్మినవాళ్లను ముంచడంలో ఆ పార్టీ దిట్ట. వెంట నడిచిన వాళ్ల వెన్ను విరవడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్రంలో తొలి కాంగ్రె�
ఏడాదిలోనే తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్కు అడుగడుగునా జనఛీత్కార సంకేతాలు బలంగా అందుతూనే ఉన్నాయి. ఆన్లైన్ పోల్ పెట్టి మాయచేద్దామనుకున్న అధికారపార్టీకి జనం జవాబు ఊపిరాడకుండా చేసి�
అటవీ ఉత్పత్తులు, సొంతంగా తయారు చేసిన వస్తువుల విక్రయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థను పట్టించుకునే నాథులు లేకుండా పోయారు.
హాల్టికెట్ లేకుండా 128 మంది విద్యార్థులకు పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఈ అంశంపై వివిధ మీడియా ఛానళ్లలో వచ్చిన వార్తలకు గురువారం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చిం
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటగంటకూ జెట్ స్పీడ్తో పెరుగుతుంటే.. ఖమ్మం మార్కెట్లో మాత్రం ఎర్రబంగారం(తేజా మిర్చి) ధర రోజురోజుకూ పతనమవుతున్నది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో గడిచిన వారంరోజుల నుం
అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు 420 హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని క్లాక్టవర్�
స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చ�
విశాఖ స్టీల్ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర ఉకు-గనులశాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ప్లాంట్ పునరుద్ధరణే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. కేంద్రమంత్రులు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని కెమిక్ లైఫ్సైన్స్ పరిశ్రమ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రసాయన వ్యర్థాలను బహిరంగంగా వదిలివేస్తున్నారని, ఎన్విరాన్మెంట్ కా�
సెంట్రల్ రివైజ్డ్ పేస్కేల్ను అనుసరించి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో యూజీసీ వేతన స్కేల్ పొందుతున్న అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 60 నుంచి 65 ఏండ్లకు పెంచింది.
సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకుంటే ఊరుకునేది లేదని, ప్రజల మనోభావాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే డివిజన్ ప్రకటించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశార