అన్నం ఉడికిందో లేదో తెలుసుకునేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. దీనికి తగ్గట్టుగానే.. ‘కేసీఆర్.. అసెంబ్లీకి రా! కేసీఆర్ ఫాంహౌజ్ విడిచి బయటికి ఎందుకొస్తలేరు!’ అంటూ తరచూ వ్యాఖ్యానిస్తున్న ప్రభుత
రాష్ట్రంలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఈశాన్య, వాయవ్య గాలులతో నాలుగు రోజులపాటు పొగమంచు కురిసే అవకాశమున్నదని పేర్కొన్నది.
తెలంగాణను స్కిల్స్ క్యాపిటల్ ఆఫ్ది గ్లోబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్ర�
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 38వ నేషనల్ గేమ్స్ లో తెలంగాణ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల 120కి.మీల రోడ్ సైక్లింగ్ ఈవెంట్లో యువ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా కాంస�
తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 14 ఏండ్ల తర్వా త రిజిస్ట్రార్, సంచాలకులు, డీన్తోపాటు పలు కీలక పదవులకు పూర్తిస్థాయి నియామకాలు జరిగాయి. రిజిస్ట్రార్గా డాక్టర్ జీఈసీహెచ్ విద్యాస�
రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలకు అభ్యర్థుల ఆలస్యం ప్రామాణికతపై స్పష్టత కొరవడింది. రాష్ట్రంలో ఎప్సెట్, ఎడ్సెట్, ఐసెట్ సహా మొత్తం 7 ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యం నిబంధన�
పద్మభూషణుడైన తర్వాత అజిత్ నుంచి రానున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘విడాముయార్చి’. ఈ సినిమా తెలుగులో ‘పట్టుదల’ పేరుతో రానుంది. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న ప్ర
తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా వ్యాపారం కుదేలైపోవడంతో ఓ బిల్డర్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే తెలంగాణలో జీవనపోరాటం ఎంత ద
Harish Rao | కేసీఆర్ పాలనలో జరిగిన సమగ్ర అభివృద్ధి కేంద్ర ఆర్థిక సర్వేతో మరోసారి రుజువైందని, ఇది కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్ప
KTR | కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆర్థిక సర్వే 2024-25 కేసీఆర్ పాలనకు ప్రతీక అని, తెలంగాణ మాడల్ విజయాన్ని ప్రతిబింబిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.
సత్యం కంప్యూటర్స్ సంస్థను చేజికించుకున్న టెక్ మహీంద్రా కంపెనీకి హైకోర్టులో ఊరట లభించింది. 2002-09 మధ్య కాలానికి సంబంధించి సత్యం కంప్యూటర్స్ చెల్లించాల్సిన ఆదాయ పన్నును ఆ కంపెనీ వాస్తవ ఆదాయం ఆధారంగానే ల�
తెలంగాణలో మొదటి గిలియన్ బరే సిండ్రోమ్ కేసు నమోదైంది. సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లికి చెందిన గుర్రం గ్రీష్మకు జనవరి 17న ఎడమచేతికి నొప్పిరావడంతో సిద్దిపేట న్యూరో దవాఖానకు తరలించారు.
KTR | మంథని, జనవరి 31: బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలోని పట్టణాలను సమగ్రంగా అభివృద్ధి చేశామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదవీ కాలం పూర్తి చేసుకు�
Cantonment Elections | కంటోన్మెంట్, జనవరి 31: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి జూన్ లేదా జులైలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం పొందకపోవడంతో పాటు ప్రజాప్రతిని
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం తన అలవాటన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో ఆయన సమ