Harish Rao | " ఓ వైపు ఎండిపోతున్న పంటలు... మరోవైపు రంగనాయకసాగర్లో అడుగంటుతున్న జలాలు" ఈ పరిస్థితిని చూసి దిగాలుగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన ప్రయత్నం ఫలించింది.
Harish Rao | కేసీఆర్ కృషి ఫలితం.. సీతారామా ప్రాజెక్టు, నెర్రెలు బాసిన సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. నాడు సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించిన కాంగ్రెస్.. అప్పట్ల
Inter Exams | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. బుధవారం నాడు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు రెండో భాష పేపర్-1కు పరీక్ష జరుగుతున్నది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటలపాటు పరీక్ష
KTR | అప్పు చేసి, పప్పు కూడు అనేది నాటి సామెత.. అప్పు చేసి, చిప్ప కూడు అనేది నేటి కాంగ్రెస్ ఏడాది పాలన ఘనత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తట్టెడు మట్టి తీసింది లేదు.. ఒక్క పథకం అమలు చేసిం
MLC Elections | కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం కొనసాగుతోంది. తాజాగా వచ్చిన తొమ్మిదో రౌండ్ ఫలితాల్లో అంజిరెడ్డ
Current Bill | రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపుపై సర్కారు వెనక్కి తగ్గింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాత టారిఫే ఉంటుందని స్పష్టతనిచ్చింది. ఇప్పటికే పరిపాలన సహా పలు అంశాల్లో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ ప్ర
SLBC Tunnel | భూసేకరణ మొదలు నీటి కేటాయింపుల వరకు పాలమూరు ప్రాజెక్టుల్లో నెలకొన్న ఎన్నెన్నో చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పింది అప్పటి కేసీఆర్ సర్కారు. దాని ఫలితమే తెలంగాణ ఏర్పడిన మూడేండ్లలోపే పాలమూరు జిల్ల�
Chandrababu | తెలంగాణ నుంచి నీళ్ల తరలింపుపై మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలకు తెరలేపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఎండబెట్టే పన్నాగానికి పదునుపెట్టారు. వివ�
రైతులకు 48గంటల్లో సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడకుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ కార్యాలయ చాంబర్ ఎదుట ధర్నా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటంతో రేవ�
Telangana | చెరువే తెలంగాణ ఆదరువు. ఊరుమ్మడి బతుకుదెరువు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువులను విస్మరించింది. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురిసినా, చెరువు ఎండింది. దాంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొన్నది. ఉమ్మడ�
Farmers | వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పొట్టదశకు వచ్చిన యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పంటలను కాపాడుకొనేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నా ఫల�
పదేండ్ల అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. ప్రగతి పథంలో ముందు వరుసలో నిలిచింది. అయితే, జాతీయ రాజకీయాల చలనశీలతను పట్టడంలో తెలంగాణ జెరంత వెనుకబడే ఉన్నదని చెప్పుకోవాలి.
కేవలం పదిహేను నెలల్లో అంతా తలకిందులైపోయింది. ఆదాయం అదాటున అట్టడుగుకు అంటే డెడ్ స్టోరేజీ లెవల్కు ఎలా పడిపోయింది? జీఎస్టీ వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కేవలం ఒకే ఒక శాతం వృద్ధి రేటుతో అధమస్థాయికి
ఆదిలాబాద్ ప్రజలకు ఆయువుపట్టు లాంటి సీసీఐని తిరిగి ప్రారంభించకుండా ఆ సంస్థ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమవడం మోదీ ప్రభుత్వ కుటిలత్వానికి పరాకాష్ట అని, సీసీఐని తుక్కుకింద అమ్మే నిర్ణయాన్ని కేంద్రం వెన�