రాష్ట్రంలో నిరుడు వానకాలంలో సాధారణం కన్నా 97 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా, గోదావరి, మూసీ, మానేరు, మున్నేరు తదితర నదులన్నీ ఉప్పొంగి ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. ఇక సాగునీటికి ఢోకా లేదని రైతాంగంలో ఆ�
బొంబాయి- దుబాయి-బొగ్గుబాయి.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బతుకు ఇదే. రాష్ట్రం ఆవిర్భవించాక వలస వెళ్లిన పల్లెలన్నీ మళ్లీ కళకళలాడినయ్. ఉత్తర తెలంగాణలో గల్ఫ్ గోస తగ్గింది. రివర్స్ వలసలతో పాలమూరు మురిసింది. మ
వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్లో 3,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్తు ప్రాజెక్ట్లను ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకు సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వంతో ఒప్ప
జిల్లాలోని దోమలపెంట ఎల్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పదో రోజు బృందాలచే సహాయక చర్యలు కొనసాగాయి. జీపీఆర్ ద్వారా గుర్తించిన అనుమానిత ప్రాంతాల్ల
సామాజిక, రాజకీయ ఉద్యమాలకు నెలవైన తెలంగాణ గడ్డపై రాజకీయాలు రోజురోజుకు నవ్వుల పాలవుతున్నాయి. ప్రజా సమస్యలను గాలికొదిలిన రెండు జాతీయ పార్టీలు రాజకీయాలను అటెన్షన్, డెవర్షన్ దిశగా నడిపిస్తున్నాయి. రాష్ట్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం అయోమయం, గందరగోళంగా తయారైంది. ఇప్పటి వరకు ఎకరం, రెండెకరాలు, మూడెకరాల చొప్పున నిధులు జమ చేశామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఆచరణలో మాత్రం అంద�
ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం అమరవీరుల స్థూపం వద్ద సోమవారం పోస్టుకార్డు ఉద్య మం చేపట్ట�
బూడిద లోడింగ్ను ఎన్టీపీసీనే చేపట్టాలని, ఒ క్కో టిప్పర్కు రూ. 4600 వసూలు చేస్తున్న దళారుల నుంచి విముక్తి కల్పించాలని లారీ, టిప్పర్ల ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా అ�
ఎస్ఎల్బీసీ సొంరంగంలో జరిగిన ప్రమాదంపై విచారణ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఆ ప్రమాదం జరిగి 10 రోజులవుతున్నా కార్మికుల ఆచూకీ లేదని, సొరంగ నిర్మాణాన్ని నిలిపివేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంటూ దా�
Patolla Karthik Reddy | రాజేంద్రనగర్లో ఉప ఎన్నిక రావడం ఖాయమని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం తథ్యమని స్పష్టం చేశారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ముస్లిం �
Sabitha Indra Reddy | బడంపేట, మార్చి 3: ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిల�
John Wesley | ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్�