జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇన్చార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గంగాధర్పై అనేక ఆరోపణలొస్తున్నాయి. ఆయన వ్యవహారశైలిపై సర్కారుకు ఫిర్యాదులందాయ�
సహజ వనరులపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడింది. సొంత లాభం కోసం సహజ సంపదను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అడవులను పరిరక్షించి, అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నద�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని రైతులకు పంట సాయంగా రైతుబంధు పేరిట ఎకరానికి రూ.5 వేల సాయాన్ని ప్రకటించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రైతు సంక్షేమం, పెట్టుబడి సాయం కోసం అమ�
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు పదవులు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్లోని బాబూ జగ్జీవన్రాం విగ్రహానికి
రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ప్రహసనంగా మారింది. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెళ్లిన ప్రతిసారి ఆశావహుల జాబితాను పట్టుకొని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం చుట్టూ చక�
కొత్త నియామకాల్లేవు.. జాబ్ క్యాలెండర్ అటకెక్కింది.. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు.. కానీ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలకు పాల్పడుతున్నది. అరకొర వేతనంతో కాలం వెళ్లదీసే ఔట్సో
స్వాతంత్య్ర సమరయోధుడిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన దార్శనికుడిగా జగ్జీవన్రామ్ సేవలు మహోన్నతమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరిం
దివంగత ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్కు భారతరత్న ఇవ్వాలని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణభవన్లో జగ్జీవన్రామ్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించా�
సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గంలోని చేర్యాల ప్రాంతంలో తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్లు ఉన్నా నీళ్లు లేక వెలవెలబోయాయి. బీఆర్ఎస్ పాలనలో ఈ రెండు రిజర్వాయర్లను నీటితో నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామల�
KCR | బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఎర్రవెల్లిలో నివాసంలో జర�